-- మనకు వేమన, సుమతీ శతకాల తరువాత అంతటి ప్రాముఖ్యత, ప్రాచుర్యం పొందిన శతకం *శ్రీ కృష్ణ శతకం*-- చిత్తూరు ప్రాంతం (ఇప్పటి రాయలసీమ ప్రాంతం), తండ్రి గౌరన, తల్లి గంగమ్మ-- క్రీ. శ. 1775 సం. వారు అయివుండవచ్చని ఒక ఊహ-- వేమన, సుమతీ శతక పద్యాలకు అనుకరణ ఈ కృష్ణ శతకంలో కని పిస్తుంది-- ఈ నృసింహ కవి కవితా రచనలో కొన్ని దోషాలు వున్నా, మెరికలవంటి భావ పుష్టి గల పద్యాలు చాలా వున్నాయి-- నృసింహ కవి చక్కని ఉపమానాలు, భగవంతుని లీలలు, భగవద్గీత లోని అభిప్రాయాలను కూడా చెప్పారు-- దశావతారాలనూ వర్ణించాడు-- చిన్నవారికీ, పెద్దవారికీ కూడా తేలికగా అర్థం అవుతూ వున్న పద్య శైలి ఈ కవిది-- *ఈ శతకము భక్తి ప్రబోధకము*.....ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము--నేటి నుంచి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి