వినుకొండ గ్రామాన వీరయ్య లింగమ్మపుణ్యదంపతులకు పుత్రుడితడు ,గుఱ్ఱము జాషువా గుణములో మేటిగన్కులముతో ఛీత్కారఘోరమెంతొ ,బాల్యము నుండియే బాధలు దిగమ్రింగిసాధించె కసితోడ చదువునెంతొ ,విద్యా గరిష్ఠుడై విర్రవీగేటట్లుకలము చేతనుబట్టి కవితలల్లె,గబ్బిలమును జూసి ఘనముగన్ వివరించెశివునికి తన బాధ శ్రేష్టముగను,క్రీస్తు చరిత్రతో కీర్తినొందెను బాద్షముంతాజు మహలుతో మోదమొంది,శారద మాతను సాహిత్యమం దునన్దర్శింప జేసిన దార్శనికుడు,కనకాభిషేకాలు గండపెండేరాలుబిరుదులు వరదలు పేరు లెన్నొ.తేటగీతికులము కాదుర పెద్దది గుణము గొప్ప,కలము తోడ నిరూపించె ఘనుడు నితడు,తెలుగు సాహిత్య సమరాన తేజరిల్లె,భావి తరములకాదర్శ భవ్వుడితడు.
కవి బాద్షా...మన జాషువా:-- మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి