ముప్పై రెండేళ్ళ కిందటమా ఊరి నుంచిఒక పిలగాడుజేబుల ఒక పోంటీను ,కొన్ని పైసలు వెట్టుకొనిరెండు మూడు అంగీలు,పైంట్లు లుంగి,తువ్వాలనుసంచిల సదురుకొని ,ఓ 15 కిలల బియ్యం,కొంచెం పప్పు ముల్లె కట్టుకొనిఎములాడకచ్చిపట్నం బస్సు ఎక్కిండు.గా పట్నంల ఒక్క సుట్టపోల్లుతప్ప ఇంకెవ్వల్లు ఎరుక లేదుమాట గుడ సరిగ్గ రాదుఎనుకా, ముందు దీము లేదుఒక్క పొంటీనును నమ్ముకొనిపట్నం జేరిండు.మరి పట్నంల గా పిలగాడుఏమైండో రేపు సెప్పుతా!ఏమి తెల్వనోడుపల్లె నుంచి పట్నమచ్చిపట్నంల ఏగుడులచ్చల మందిల నెగులుడుఉత్త ముచ్చట కాదుల్లా!ఔ మల్ల!
ఔ మల్ల!-- బాలవర్ధిరాజు మల్లారం
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి