కవి కోకిల (2);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 దువ్వూరి రామిరెడ్డి గారు  1895 సంవత్సరం నవంబర్ 9వ తేదీన నెల్లూరు జిల్లాలోని గూడూరు లో జన్మించారు  వారి తల్లిదండ్రులు లక్ష్మీదేవమ్మ సుబ్బారెడ్డి గారు  వీరికి రామిరెడ్డి మొదటి బిడ్డ  ఇతని యొక్క తమ్ముడు బాలకృష్ణారెడ్డి చెల్లెలు రుక్మిణి రామిరెడ్డి గారి చిన్నతనంలోనే తండ్రి సుబ్బారెడ్డి మరణించారు  అతని తల్లి తన పిల్లలకు చెల్లెలు  ఆస్తి వస్తుందన్న ఉద్దేశంతో అనేకమైన దానధర్మాలను వైష్ణవ స్వామి సేవకు తీర్థయాత్ర అధికారులకు ఖర్చు పెట్టేది  వైష్ణవ మతాభిమానం ఉన్న అతని తల్లి ప్రభావం అతనిపై పడడం వల్ల కర్షక విలాసము అనే నాటకాన్ని రచించారు  ఒకసారి రామిరెడ్డి గారు తన చిన్నతనంలోనే ఒక వైష్ణవ మత ఆచార్యుడు గూడూరుకు వచ్చాడు అని తెలుసుకున్నాడు. అతడు భక్తులను పరవశులను చేస్తూ ఉండేవాడట ఇది విని తన తమ్ముడితో ఉదయాన్నే నిద్ర లేచి చెరువులో స్నానం చేసి తడి బట్టలతో  నే వైష్ణవ స్వాముల దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని  ముద్రాంకితుడై ఉన్నారు అన్న విషయం తెలిసి అతనే అమ్మ ఆచారి గారు ఎదురుపత్తితో చెంపలు వేసుకుని చేయాల్సిన గౌరవాలు చేసింది  దీనిని బట్టి వైష్ణవమత ప్రభావం రామిరెడ్డి పై ఎంత పై ఉందో తెలుస్తుంది  ఒకసారి తల్లితో గొడవపడి బ్రహ్మారెడ్డి పాలెం లోని అతని పిన్నమ్మ ఇంటికి వెళ్లిపోయాడు అక్కడే ఆ గ్రామం లోనే అతని జీవితం కొనసాగినట్టు చెప్తారు.  దువ్వూరి రామిరెడ్డి ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నాడు గూడూరు బ్రహ్మారెడ్డి పాలెం లోని సీతమ్మ వారి వీధి బడిలో 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని హరివిదొర వద్ద ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు.
అయితే ఆ సంవత్సరం  పరీక్షలో పాస్ అవలేదు  తర్వాత తల్లి బలవంతం మీద మరో సంవత్సరం పాస్ అయ్యారు. అప్పుడే అతని తండ్రి చనిపోవడంతో ఉన్నత పాఠశాల విద్యచదవలేదు  రామి రెడ్డి గారు తమ స్వీయ చరిత్రను గురించి శివశంకర్ శాస్త్రికి ఒక లేఖ రాశారట పాఠశాలలో  నేను నేర్చిన విద్య చాలా  గహ విద్యాలయ శిక్షితుడను మొప్పగును  శాస్త్రి గారి తమ తొమ్మిదవ సంవత్సరంలో సంప్రదించిన ఒక చిన్న సంఘటన వలన కవిగా మారినట్లు  తన నా తొలి రచన అనే వ్యాసంలో చెప్పు  ఉన్నారు  అతని జీవితంలో ఒకసారి గ్రంథాలయం లో చదువుకుంటూ ఉండగా ఒక శతావతాలవారు వచ్చి కవిత్వం  పూర్వజన్మ పుణ్యం వల్ల వస్తుందని వారికి జరిగిన మాటలకు సమాధానంగా  ఒక ఉత్పలమాల పద్య పాదాన్ని రచించి వారికి చూపించారట.



కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం