మానవ జీవితాన్ని ఆధ్యాత్మిక వేత్తలు మూడు రకాలుగా విభజించి లెక్కిస్తారు ప్రస్తుత జీవితకాలంలో బాల్యమని యవ్వనమని వృద్ధాప్యమని మూడు రకాలుగా విభజించి మనం కాలాన్ని జరిగిపోయిన కాలాన్ని భూతకాలమని జరుగుతున్న దాన్ని వర్తమానమని జరగబోయే దాన్ని భవిష్యత్ కాలం అని ఎలా విభజించుకుంటామో అలాగే జన్మలను కూడా మూడు రకాలుగా విభజించారు పెద్దలు ఏ జీవి అయినా తన పూర్వ జన్మ ఏమిటో తెలియదు ఎలాంటి జన్మ రాబోతుందో అర్థం కాదు జరిగిపోయిన జన్మను సంచితం అని జరుగుతున్న జీవితాన్ని ప్రారబ్దం అని జరగబోయే జీవితాన్ని ఆగతం అని మూడు రకాలుగా పిలుస్తూ ఉంటాడు ఇది వేదాంతలు కథలు మనకు చెప్పిన విషయం.సాటి మనిషి ఎవరైనా కష్టాలు పడుతున్నప్పుడు దానిని కళ్ళారా చూసిన ప్రక్క నివసించే వారు వీరు గత జన్మలో ఏం పాపం చేసి ఉన్నారు పాపం ఈ జన్మలో ఇన్ని కష్టాలను ఉపయోగిస్తున్నారు అని జాలి చూపే మాటలు చెప్పడం మనం వింటూనే ఉంటాం అసలు జన్మలు ఉన్నాయా నిజంగా అవి ఉంటే మనకు తెలియకుండా ఉంటాయా అన్న మీ మాంసకులు ఎవరైనా కొంతమంది కూడా ఉండవచ్చు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్న కుటుంబాలను చూసి గత జన్మలో చేసుకున్నారు ఎంతమంది దైవ స్వరూపులకు అర్చనలు పూజలు చేస్తూ వచ్చారో అంటూ వారిని గురించి పొగుడుతూ ఉండడం మనం వింటూనే ఉన్నాం వేమన కూడా దీనిని సమర్థిస్తూనే చక్కటి ఉదాహరణలతో మనకు పద్యాలను రాసి వినిపించారు. ఊట బావిలో చలమ ఊరినట్లుగా ఇతనిలో మంచి అలా ఊరుతూనే ఉంటుంది అంటాడు వేమన హిందూ జాతి మొత్తం జగద్గురు ఆదిశంకరాచార్య వారు చెప్పిన పూనరపి మరణం పునరపి జననం అన్న విషయాన్ని పూర్తిగా విశ్వసిస్తూ జీవిస్తున్నారు కనుక ఎక్కువమంది పునర్జన్మ లోనైనా మంచి జీవితం కావాలని కోరుకుంటూ మంచి పనులు చేయడానికి సన్నద్ధమవుతున్నారు ఇది నిజమా కాదా అన్నది ఎవరూ తేల్చలేని సమస్యఅయితే తను చేసిన మంచి పని తనకు ఈ జన్మలో కూడా మంచినే కలుగ చేస్తుంది అన్న విశ్వాసం ప్రతి హిందువులోనూ ఉన్నది కనుక నూటికి 90 మంది మంచి చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు కాలవశాన కొద్దీ మళ్ళీ మాత్రం మూర్ఖులు ఉండవచ్చు అంటాడు వేమన వారి రాసిన పద్యం చదవండి.
"పూర్వ వాసన గల పుణ్యాత్ము కలిమెప్డు యుట చలమరీతి నూరు నెప్పు దెందరికీ నా సంగ నెప్పటి యట్లుండు..."
"పూర్వ వాసన గల పుణ్యాత్ము కలిమెప్డు యుట చలమరీతి నూరు నెప్పు దెందరికీ నా సంగ నెప్పటి యట్లుండు..."
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి