తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా చిత్ర కళా ప్రదర్శన





 తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (2 జూన్) సందర్భంలో నగరమంతటా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.  అందులో భాగంగా గత మూడు  (జూన్ 2, 3 & 4 ) రోజులనుంచి జరిగిన చిత్ర కళా ప్రదర్శనలో
తెలంగాణా సోషల్  వెల్ఫేర్ రెసిడెన్షియల్  ఫైన్ అర్ట్స్ పాఠశాల విద్యార్ధులు గీసిన చిత్రాలు చోటు చేసుకున్నాయి.
సోషల్  వెల్ఫేర్ రెసిడెన్షియల్  ఫైన్ అర్ట్స్ పాఠశాల విద్యార్ధులచే చిత్రకళా ప్రదర్శన నగరంలోని యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కర రెడ్డి  స్టేడియంలో జరిగింది. 
ఈ సందర్భంగా కొందరు విద్యార్ధుల అభిప్రాయం. వాటిల్లో సిద్దు గీసిన చిత్రం ఒకటి 
నాగర్ కర్నూల్ స్వస్థలం అయినా సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో ( గురుకుల పాఠశాల) పూర్తిచేసాడు. నెక్స్ట్ బి.ఎఫ్. ఏ. చదువుకుంటాను అని అంటున్న సిద్దు  చిత్రం అందరిని ఆకట్టు కుంది. 
అతి పెద్ద కాన్వాస్ పై ప్రకృతి అందాలు అద్భుతంగా గీసాడు.
======================
ఒక విద్యార్ధి రజిత గీసిన చిత్రం : Woodpecker Busy at poking. 
 (TSWR Fine arts) తెలంగాణా సోషల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్  లో నేను ఏడోతరగతి నుంచి అక్కడే చదువు తున్నాను.  ఇంటర్ చదివాను మేము ఇసీఐల్ లో వుంటాము. 
ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం. ఈ ప్రదర్శనలో నేను గీసిన వడ్రంగి పిట్ట చిత్రానికి ఆక్రిలిక్ కలర్స్ వాడాను . . 
ఈ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ నచ్చింది. 
చాలా బాగా చెబుతున్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం