మూలపురుషులు ఏనాదులట
ఉద్భవించె తెలుగు పదం
ద్రవిడ శబ్దం త్రిలింగ పదమును
శాతనులు తెలుగు నుడివి నారని
వారికి ముందు కృష్ణ గోదావరీల
నడుమ వారై నుండ నోపు
పదకొండవ శతాబ్ది నాందీ
ప్రస్తావనయ్యె నాణ్య తెలుగు నకు
యుగ విభజన కాళ్ళకూరు
నారాయణ చేసే,కడు రమ్యంగా
పూజ్య పాండు ,పంపడు,
మోళిగయ్య, నాగార్జునుడు
భీమకవి, ప్రాచీన వాజ్ఞ్మయం
కణ్వుడు ఆంద్రుడని
హాలుని గాధా సప్తశతి
రేనాటి చోడులు,వెరుదల
శాసనం సంపూర్ణ తెలుగు
శాసన మయ్యే మన
తెలుగు మధురం
మన తెలుగు వారికి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి