ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక కాళోజి నారాయణరావు జయంతి,
తెలంగాణ భాషా దినోత్సవంసందర్భంగా సెప్టెంబర్ 9 నాడు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి హైదరాబాద్ హస్తినాపురం సెంట్రల్ కు చెందిన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పరిమి వెంకట సత్యమూర్తి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. 35 ఏళ్లు భవిష్య నిధి కేంద్ర ప్రభుత్వ సంస్థలో (EPFO) పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి, గత 30 ఏళ్లుగా తన కవితా వ్యాసంగం కొనసాగిస్తూ కొన్ని వందల కవితలు రాసి వర్ధమాన కవులను ప్రోత్సహిస్తూ ఎంతో మంది కవులకు మార్గదర్శకులయ్యారు. దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్ మల్కాజిగిరి సాహిత్య వేదిక సంస్థలలో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు.
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్ట స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి పరిమి వెంకట సత్యమూర్తి ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ భాషా దినోత్సవంసందర్భంగా సెప్టెంబర్ 9 నాడు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి హైదరాబాద్ హస్తినాపురం సెంట్రల్ కు చెందిన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పరిమి వెంకట సత్యమూర్తి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. 35 ఏళ్లు భవిష్య నిధి కేంద్ర ప్రభుత్వ సంస్థలో (EPFO) పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి, గత 30 ఏళ్లుగా తన కవితా వ్యాసంగం కొనసాగిస్తూ కొన్ని వందల కవితలు రాసి వర్ధమాన కవులను ప్రోత్సహిస్తూ ఎంతో మంది కవులకు మార్గదర్శకులయ్యారు. దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్ మల్కాజిగిరి సాహిత్య వేదిక సంస్థలలో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు.
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్ట స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి పరిమి వెంకట సత్యమూర్తి ధన్యవాదాలు తెలియజేశారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి