బౌద్ధం బాగా విలసిల్లుతున్న ఇక్ష్వాకుల చివరి కాలానికి చెందిన ఈ శిల్పం వైష్ణవ మత ఉనికిని చాటడమే కాక వృష్టి లేక పంచ వీర ఆరాధనను తెలిపే ఏకైక శిల్పం కూడా క్రీస్తు శకం నాలుగో శతాబ్దానికి చెందిన తెలుగు వారి వైష్ణవ మత చరిత్ర శిల్పకళా పరిణామాలు తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి అరుదైన అపురూపమైన ఈ నరసింహ పంచవీర శిల్పం ప్రస్తుతం గుంటూరులోని బౌద్ధ శ్రీ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉంది పిడుగురాళ్లలో చెన్నకేశవ రామలింగేశ్వరాలయాలు మధ్యయుగంలో అతివే కానీ పునరుద్ధరణ పేరిట చరిత్ర చారిత్రకత కోల్పోయినందున ఆ దేవాలయాన్ని చూడాలని పెంచలేదు కొద్దిసేపట్లోనే పిల్లోట్ల చేరుకున్నాం అదొక వ్యవసాయపుటూరు.
పిల్లుట్లకో ఆ పేరు ఎలా వచ్చిందోనని ఒకరిద్దని అడిగిన సరైన సమాధానం రాలేదు వేణుగోపాల స్వామి గుడిలో పూజారినడిగిన తెలియదు అనే సమాధానం పిల్లి పుట్టి అలా ఉట్టిమీద పిల్లి ఉన్న ఊరు అని అర్థం చేసుకొని చారిత్రక అవశేషాల అన్వేషణలో పడ్డాను. రెడ్డి గారు గ్రామాల్లో శాసనాలు ఏమీ లేవు కాశీ విశ్వేశ్వర వేణుగోపాల స్వామి దేవాలయాలు ఉన్నాయి. అవి కూడా గతకాల పోలవాళ్లే మిగలకుండా పూర్తిగా ఆధునికరించబడినది కాశీ విశ్వేశ్వరాలయం చుట్టుప్రక్కల పరిశీలించగా 16వ శతాబ్దపు నంది స్తంభం నిలబెట్టి ఉంది ఇక్కడే బహుశా పురాతన ఆలయం ఉండి ఉంటుంది ఈ స్తంభాన్ని చూస్తే తక్షశిల కు చెందిన గ్రీకు రాయి భారీ హెరియోడరస్ క్రీస్తుపూర్వం 110 ప్రాంతంలోని విధిషాలోని బేస్ నగర్ లో నిలబెట్టిన గరుడ స్తంభం గుర్తుకొచ్చింది.
అంత సైజు లేదు ఆ కాలము కాదు కానీ సంప్రదాయం మాత్రం కొనసాగింది అతడు భాగవతుడు ఇక్కడ ఎవరో ఒక మహేశ్వరుడు శైవ మత ప్రచారంలో భాగంగా ఎక్కించి ఉంటాడు అయితే పది అడుగుల ఎత్తున (ఇంకా భూమిలో ఐదు అడుగులు ఉంటుంది) ఈ స్థంభం కోసం క్రింద చదరంగా పైన ఎనిమిది పాలకొల్లు గాను ఆ పైన చిన్న పలకమ్ దానిమీద చక్కటి నంది కళా చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాల్సిన ఈ నంది కొమ్ము కొచ్చిన ఎల్లమత్య పట్టించుకునే వాళ్ళు లేక బిక్కుబిక్కు మంటుంది దాన్ని చూసి జాలి వేసింది. రాయిని క్యారీ నుంచి తెచ్చి చదును చేసి క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన విజయనగర మచ్చు తునకగా తీర్చిదిద్దెనలాటి చెప్పులు పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు రెడ్డి గారు.
పిల్లుట్లకో ఆ పేరు ఎలా వచ్చిందోనని ఒకరిద్దని అడిగిన సరైన సమాధానం రాలేదు వేణుగోపాల స్వామి గుడిలో పూజారినడిగిన తెలియదు అనే సమాధానం పిల్లి పుట్టి అలా ఉట్టిమీద పిల్లి ఉన్న ఊరు అని అర్థం చేసుకొని చారిత్రక అవశేషాల అన్వేషణలో పడ్డాను. రెడ్డి గారు గ్రామాల్లో శాసనాలు ఏమీ లేవు కాశీ విశ్వేశ్వర వేణుగోపాల స్వామి దేవాలయాలు ఉన్నాయి. అవి కూడా గతకాల పోలవాళ్లే మిగలకుండా పూర్తిగా ఆధునికరించబడినది కాశీ విశ్వేశ్వరాలయం చుట్టుప్రక్కల పరిశీలించగా 16వ శతాబ్దపు నంది స్తంభం నిలబెట్టి ఉంది ఇక్కడే బహుశా పురాతన ఆలయం ఉండి ఉంటుంది ఈ స్తంభాన్ని చూస్తే తక్షశిల కు చెందిన గ్రీకు రాయి భారీ హెరియోడరస్ క్రీస్తుపూర్వం 110 ప్రాంతంలోని విధిషాలోని బేస్ నగర్ లో నిలబెట్టిన గరుడ స్తంభం గుర్తుకొచ్చింది.
అంత సైజు లేదు ఆ కాలము కాదు కానీ సంప్రదాయం మాత్రం కొనసాగింది అతడు భాగవతుడు ఇక్కడ ఎవరో ఒక మహేశ్వరుడు శైవ మత ప్రచారంలో భాగంగా ఎక్కించి ఉంటాడు అయితే పది అడుగుల ఎత్తున (ఇంకా భూమిలో ఐదు అడుగులు ఉంటుంది) ఈ స్థంభం కోసం క్రింద చదరంగా పైన ఎనిమిది పాలకొల్లు గాను ఆ పైన చిన్న పలకమ్ దానిమీద చక్కటి నంది కళా చరిత్రకారుల దృష్టిని ఆకర్షించాల్సిన ఈ నంది కొమ్ము కొచ్చిన ఎల్లమత్య పట్టించుకునే వాళ్ళు లేక బిక్కుబిక్కు మంటుంది దాన్ని చూసి జాలి వేసింది. రాయిని క్యారీ నుంచి తెచ్చి చదును చేసి క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన విజయనగర మచ్చు తునకగా తీర్చిదిద్దెనలాటి చెప్పులు పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు రెడ్డి గారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి