జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తన దుర్భర దశను మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. శ్రీరాముడు ఎప్పుడు తన భార్య దుస్థితి తన బిడ్డల శౌర్య పరాక్రమాల సంగతి గురించి తెలుసుకున్నాడో అప్పుడు జానకి విధిలేక రాముని సభా మందిరంలోకి వెళుతుంది కానీ రాముడు వెళ్లలేదు తన వల్ల భర్త శ్రీరామునకు ఎలాంటి కళంకం వాటిల్లకూడదని సంకల్పం జానకి భూమాత (భూదేవి) ను నిర్భయంగా తనను కుమార్తెగా తన బాహువుల్లోకి తీసుకొని శాశ్వత శరణం శాంతిని ప్రసాదించమని  కోరుతుంది మనసా కర్మణా వాచా యధారామం సమర్తతే తథామే మాధవీ దేవీ వివరం దాతుమర్హతి అనగా నేను మనసా వాచా కర్మణా రాముని ఆరాధిస్తున్నాను అదే నిజమైతే గోమాతలకు ఉష్ణమును స్నేహమును ప్రసాదించి తన హృదయంలో నాకు స్థానములు కల్పించు గాక ఈ విధంగా జానకి లీలమై పోయింది జానకి దివ్య రహస్య సందేశం ఇదే. వాల్మీకి మహర్షి మనకు సీతమ్మని ఇచ్చాడు మానవ సాంస్కృతిక చరిత్రలో అహల్య, ద్రౌపది, తారా మండోదరితో పాటు సమానంగా జానకికి కూడా పంచ మాతలకు గౌరవప్రదమైన స్థానాన్ని స్థిరపరిచాడు ఈ ఐదుగురిలో కనీసం ముగ్గురు మహిళలు  వాల్మీకి అద్భుత సృష్టికి ప్రతీకలు అందులో జానకి ఏ అగ్రరాలు వాల్మీకి రహస్యమయ అద్భుత సృష్టి వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పాడు  సితాయాశ్చరిత్రమ్ మహత్ అని కనుక రామాయణం కేవలం రాముని చరిత్రయే కాదు సీతారాముల మహనీయ చరిత్రగా లోక ప్రసిద్ధమై విరాజిల్లుతుంది స్వామి వివేకనంద జానకిని గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో వింటూ ఈ వ్యాసాన్ని  ముగిద్దాం  సీతమ్మవారిని గురించి చెప్ప సాధ్యమా  భవిష్యత్తు కాలంలో రచించబడే గ్రంథ రాశినంతా చూసినా మీకు ఇంకొక సీత కనపడదు. సీత సదృశ అంతకంటే సమగ్రతను ఊహించడం కష్టం అన్నట్లు ఆమె చిత్రించబడింది ఎందరో రాములు ఉంటే ఉండవచ్చునేమో కానీ ఈ ఒక్క సీత తప్ప మరొక సీత ఉండబోదు ఆమె నిష్కలంక భారతనారీ మణికి పరమ ఆదర్శం ఆ సీత జీవితం నుండి స్త్రీత్వ పరమావదిని నిర్ణయించే భారత ఆదర్శాలని పుట్టుకొని వచ్చాయి  అనేక వేల సంవత్సరాల నుంచి ఆర్యా వర్త భూమిలో ఒక కొన నుంచి మరియొక కొన వరకు సర్వత్ర ప్రతి పురుషుని చేత ప్రతి స్త్రీ చేత ప్రతి శిశువు చేత సైతం పూజలను అందుకుంటూ ఆ దివ్యమూర్తి ప్రకాశిస్తోంది ఈ దివ్య స్వరూపిణి సీత పావనత కంటే పావనై అగాధ సహనశీలియై పరమ శాంతి నిర్ధారణ అయ్యి సర్వకాలం అసమానమైన నిలిచి ఉంటుంది కొంచెం కూడా కనుక్కోక గీసుకోక ఆమె జీవన దుఃఖ సముద్రాన్ని ఓపికతో మానవులకు దేవతలకు పరమ ఆదర్శమై ఆమె ప్రకాశిస్తోంది  ఆమెను గురించి వర్ణించడంలో చూపడమే పురాణాలన్నీ నశించిపోవచ్చు వేదాలే నీటిలో కలిసిపోవచ్చు మన సంస్కృత భాష మాయమైపోవచ్చు కానీ పదిమంది భారతీయులు బ్రతికి ఉండినంత కాలం వింత గ్రామ్య భాషలో నయిన ఒక్కడైనా మాట్లాడే వాళ్ళు ఉండే అంతవరకు ఆ మహా శీతాదేవి ప్రస్తావన రాక తప్పదు ఈ సీత మన జాతి జీవన స్థానాన్ని ఆక్రమించింది ప్రతి భారతీయ స్త్రీ పురుష రక్తం లో ఆమె ఉంది మనమందరం సీతామహాదేవి సంతానమే నవీన సంస్కరణల పేరున సీత పరమా దర్శం నుంచి దూరమైతే సంకల్పం కొరగాలిదైపోతుంది భారత దేశ స్త్రీలు సీత అడుగుజాడలను అనుసరించి వృద్ధి పొందాలి దానిని పొందటానికి వారికి ఇది ఒక్కటే మార్గం.

కామెంట్‌లు