కష్టాలను ఎదిరించి........!
గీత రచన, స్వరకల్పన , గానం
కోరాడ నరసింహా రావు..!
*****
పల్లవి;-
కష్టా లను ఎదిరించి... సుఖా లను విదిలించి... సత్యమును గ్రహించి...సన్మార్గమున నడచి
ముక్తిని పొందగా పరితపించవె
మనసా... పరి తపించవే...!
"కష్టా లను ఎది రించి... "
చరణం:-
ఈ మాయామోహితజగతిలో చిక్కుకొని యున్నావు...
కష్టములే సుఖములనుభ్రమ లో బ్రతుకు తున్నావు..!
" ఈ మాయా మోహిత... "
అనుభవాని కొచ్చు సరికి...
వగచి- వగచి ఏడ్చేవు....
వగచి- వగచి ఏడ్చేవు....!
"కష్టా లను ఎది రించి... "
చరణం :-
నీ నిజగురువును ఆశ్రయించు
సాధన కొన సాగించు....
అనుకున్నది సాధించు...
జీవన్ ముక్తు డ వై.... 2
ఆనందించవె మనసా...
ఆనందించవే...మనసా...
ఆనం దించవే....!!
********
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి