ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆకాశవాణిలో మా గురువుగారు ఉషశ్రీ గారు విజయవాడ వచ్చిన తర్వాత గోపాలస్వామి గారిని ఆనేకసార్లు కలవడం ఆయన నిశిత విమర్శలను  వినడం వల్ల సన్నిహిత సంబంధం ఏర్పడింది  కాకాని వెంకటరత్నం గారు  భారత్ సేవక సమాజo ద్వారా విశాఖపట్నంలో శిబిరం ఏర్పాటు చేసినప్పుడు  నేను గన్నవరం ఎమ్మెల్యే రత్న బోస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న డాక్టర్ భాస్కర రావు గారితో సన్నిహిత సంబంధం ఏర్పడింది అక్కడ ఉన్న 21 రోజులు విశ్వవిద్యాలయంలో ఉండడం వల్ల కె.వి గారితో మంచి చొరవ ఏర్పడింది  విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన శాక్రిఫై  శాఖ అని బెల్లంకొండ రామదాసు గారు చాలా కాలం క్రితమే అనువదించారు.దానిలో జై సింగ్ పాత్ర నాకెంతో ఇష్టమైంది నేను కాలేజీలో చదువుతున్నప్పుడే రంగస్థలం మీద ప్రదర్శించాను అప్పుడు కుమారి సూర్య ప్రభావతి పాప సుభాన్ సింగ్ రాజు గురు ఆకాశవాణిలో వార్తల ద్వారా ప్రఖ్యాతులు అయిన ఏవై మ మన్నారు గారి సోదరుడు మునులు రాజు సోదరుడు రవీంద్రనాథ్ రాజు వీడు కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి అనేక సినిమాలను నిర్మించి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా తీసుకున్నారు  అప్పట్లో శహన్షా మహల్ నేటి రాజకీయాలు అప్పటి కమిషనర్ అజిత్ సింగ్ ప్రఖ్యాత డాక్టర్ అచ్చమైoబ సమక్షంలో ప్రదర్శించి బహుమతులు కూడా పొందాము ఆ నాటకాలు కూడా ప్రసారం చేసాము  మే 62లో 18వ తేదీన ఫేట్ స్టోరీ ని కాలేజీ లెక్చరర్ హిరియన్  గారు అనువదించారు మరో లెక్చరర్ శ్రీనివాసరావు గారు నిర్వహించారు అందులో కరణంగా నేను అమ్మగా కుమారి శాంతి ఫ్రాన్సిస్  కుమారి హీరా వాసుదేవన్ నటించారు.
అదే రోజు నండూరి విటల్ గారు రచించిన పరోపకారం నాటిక లో నేను సుశీల మహంతి కూచి మంచి కుటుంబరావు నండూరి సుబ్బారావు గారు పాల్గొన్నారు  1963 లో అనేక నాటకాలలో మంచి పేరు  సంపాదించుకున్నాను ఎల్లోరా గారు రచించిన జైహింద్ నాటికను నండూరి సుబ్బారావు గారు నిర్వహించారు వాటితో పాటు నేను వింజమూరు లక్ష్మీదేవి ఎస్ కుటుంబరావు పాల్గొన్నారు  ఫిబ్రవరి 15వ తేదీన కొమ్మూరు వేణుగోపాల్ రావు గారు రచించిన  తప్పు నాటికలో ఎం శ్యామల ఎం నాగరత్నమ్మ శ్రీరామ్మోహన్ రావు నండూరి చoడూరి మధుసూదన్ రావు పాల్గొన్నారు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన అశ్వద్ధామ నాటకం ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమైంది నాతోపాటు ఎన్సీవి జగన్నాథచార్యులు వింజమూరు లక్ష్మి శ్రీరామ్మోహన్రావు సుబ్బారావు పాల్గొన్నారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం