ప్రొద్దున్నే లేచిందొకముద్దులొలుకు పక్షి బాలగొంతెత్తి పాడిందొకభగవంతుని స్తుతిమాలఈ పూటకు తన నోటికికాసింత ఆహారముకావాలని వేడిందిభక్తితో ప్రణమిల్లిందిఎచ్చోటికి తిరిగినాతన గూటికి చేర్చమందిఉపద్రవం ఎదురైనాతప్పించి బ్రోవమందిస్వేచ్ఛను ఇచ్చినందుకుశతకోటి స్తుతులందికడుపును నింపినందుకుతలవొంచి వందనమంది
పక్షిబాల స్తుతిమాల- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి