"వెన్నెల సాహితీ పురస్కారం-2024" కొరకు..2023,2024 సం. లలో ప్రచురించిన కథా సంపుటాలు నాలుగు (4) ప్రతులను ఈక్రింది చిరునామాకు, 31మార్చి 2025లోపు పంపగలరు.సిద్దిపేటలో జరుగు సాహిత్య కార్యక్రమంలో నగదు పురస్కారం అందజేయబడును. చిరునామా, P.యాదగిరి,ఇం.నెం.17-3-86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్-2, మయూరి బార్ &రెస్టారెంట్ ఎదురు వీధి, రంగధాంపల్లి చౌరస్తా దగ్గర సిద్ధిపేట,502103,cell.9299909516,9848261284.
- పర్కపెల్లి యాదగిరి
వెన్నెల సాహితీ సంగమం,
ప్రధాన కార్యదర్శి
- పర్కపెల్లి యాదగిరి
వెన్నెల సాహితీ సంగమం,
ప్రధాన కార్యదర్శి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి