కథా సంపుటాల కు ఆహ్వానం..- - పర్కపెల్లి యాదగిరి
 "వెన్నెల సాహితీ పురస్కారం-2024"  కొరకు..2023,2024 సం. లలో ప్రచురించిన కథా సంపుటాలు నాలుగు (4) ప్రతులను ఈక్రింది చిరునామాకు, 31మార్చి 2025లోపు పంపగలరు.సిద్దిపేటలో జరుగు సాహిత్య కార్యక్రమంలో నగదు పురస్కారం అందజేయబడును. చిరునామా,       P.యాదగిరి,ఇం.నెం.17-3-86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్-2, మయూరి బార్ &రెస్టారెంట్ ఎదురు వీధి, రంగధాంపల్లి చౌరస్తా దగ్గర సిద్ధిపేట,502103,cell.9299909516,9848261284.
              - పర్కపెల్లి యాదగిరి
           వెన్నెల సాహితీ సంగమం,
                  ప్రధాన కార్యదర్శి

కామెంట్‌లు