క్యాచ్22 పుస్తక రచయిత జోసెఫ్ హెల్లర్ రెండో ప్రపంచ యుద్ధ భీభత్సవాతావరణంని వర్ణిస్తూ మనిషియొక్క వెర్రి పిచ్చి యుద్ధానికి మూలకారణం అని తెగేసిచెప్పాడు. యాంటీ వార్ నావెల్ అని పలువురి ప్రశంసలు పొందిన నవల.హెల్లర్ స్వయంగా యుద్ధంలో పాల్గొన్న యు.ఎస్.వైమానిక దళానికి
చెందిన వ్యక్తి కావటంతో తన అనుభవాల్ని రంగరించి రాసిన పుస్తకం.ఇందులో హేళన, వ్యంగ్యం లాజిక్ తో పాటు ఆధునిక జీవితం అంతా వెర్రి పిచ్చి పుచ్చు అని,మనిషి పైశాచిక ప్రవృత్తి యుద్ధోన్మాదానికి దారితీస్తుందని అన్న హెల్లర్ మాటలు నిత్యసత్యాలు. ఒక మిలటరీ వ్యక్తి రచయిత కావటం ఇంకో అద్భుతం.చాలా ఖరీదైన పుస్తకం కేవలం 13పేజీల"ది టాస్క్".రచయిత అలెగ్జాండర్ హార్ట్ మన్! ఆపుస్తకం విలువ 153 మిలియన్ యూరోలు!?🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి