రాహుల్ సాంకృత్యాయన్18:-సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 రాహుల్జీ కొరియా వెళ్లి రాజధాని సియోల్ లో బౌద్ధ విహారం చేరారు. కొరియా రైతుల ఇల్లు గడ్డి ఇల్లు అక్కడ దేవదారు వృక్షాలు బాగా ఉన్నాయి కొరియాలో ఎత్తయిన పర్వతం విర్హో!ఆయన పర్యటించిన ముఖ్య ప్రాంతాలు మంచూరియారాజధాని ముగ్డన్ లో బౌద్ధ విహారం లామా మందిరం.హర్బిన్ లో కూలీలుగా రష్యన్లు పనిచేస్తున్నారు.ఆపై మాస్కో,కాకసస్ పర్వతాలు అక్కడ స్త్రీలు పంజాబీ డ్రెస్ లో కనిపించారు.బాకూ ప్రాంతంలో జ్వాలాదేవిమందిరంలో శిలాశాసనాలు దేవనాగరిలిపిలో, గురుముఖి లిపిలో ఉన్నాయి రాహుల్జీ ఇరాన్ వెళ్లారు.అక్కడ ఆరోజుల్లోనే ఇంటింట ఇంకుడుగుంటలున్నాయి. నేషాపోర్ లో ముత్తయ్య ఉమర్ఖయ్యాంసమాధి, తూస్ లో మహాకవి పిరదౌసి సమాధి చూశారు.భారత్ కి తిరిగొచ్చి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ యాత్ర చేశారు.మజార్ లోప్రసిద్ధమైనవి
 బాహ్లీకగుర్రాలు.ఒక గుర్రంని బండికి కడితే రెండో గుర్రం దానివెంటనడుస్తుంది. ఆరోజుల్లో కాబూల్ లో 400హిందూ కుటుంబాలు,హిందూ దేవాలయాలుండేవి. గజనీ మహ్మద్ కాలంలో వచ్చారంతా ఇక్కడికి.తులసీదాసుభజన్స్ పాడేవారు. 
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాహుల్జీ భారతరాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.34ఏళ్లతర్వాత తనుపు పెరిగిన ఊర్లు తమ్ముళ్లు బంధువులను కలిశారాయన.1944లో ఆయన  అఖిల భారత రైతుమహాసభకు విజయవాడ వచ్చారు.శ్రీ సంజీవదేవ్ గారు తుమ్మపూడి నివాసితో కల్సి కొన్ని ప్రాంతాలు తిరిగారు.ధాన్యకటకం గుంటూరు మాచర్ల నాగార్జున కొండ దర్శించారు.తెనాలికి దగ్గర ఉన్న దావులూరులో రైతుకూలీలసభలో ప్రసంగించారు.ఆతర్వాత 1948 లో హిమాచల్ ప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల దర్శించారు.1950లో తన 57వ ఏట కమలా పరియార్ ని పెళ్లాడారు.వారికి1953 లో జయ అనే కూతురు,1955లో జేత అనే కొడుకు పుట్టారు.డార్జిలింగ్ లో ఇల్లుకొనుక్కుని స్థిరపడ్డారు.1961 లో అనారోగ్యంతో బాధపడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. ఆయన గ్రంథాలు ప్రచురించిన సంస్థలు ఆదుకోలేదు. సోవియట్ ప్రభుత్వం ఆదుకుని మాస్కోలో శానిటోరియంలో ఉంచింది.7నెలలు పోరాటం సల్పి14ఏప్రిల్ 1963 లోతుదిశ్వాస విడిచారు డార్జిలింగ్ లో! ఆయన భార్య కమల ఆయన జ్ఞాపకార్థం ఒక చైత్యంని కట్టించారు.
(రేపు ఆఖరుభాగం)
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం