5,000 ఏళ్ళనాడేశారీరక...మానసికఆధ్యాత్మిక స్థితి కోసం...మనస్సు...శరీరం...ఆత్మనుపరివర్తన చేయడం కోసం...అరణ్యాలలో మునులుచేసేవారు...తపస్సుఋషులు...మహర్షులు వేసేవారు...ఆసనాలుక్రమ శిక్షణతో చేసేవారు...వ్యాయామం...ధ్యానం...యోగామనస్సు శరీరం యొక్క ఐక్యతకుఆలోచన ప్రతిచర్యకు మధ్య నిగ్రహానికిమనిషికి ప్రకృతికి మధ్య సామరస్యానికిఆరోగ్యం శ్రేయస్సుకు ఒక వారథి...యోగావ్యాధులతో పోరాడి...రోగరహితమైన శరీరాన్ని...సంతోషకరమైన మనస్సును...ఆరోగ్యకరమైన ఆత్మనందించేది...యోగామన ప్రధాని మోడీప్రవేశపెట్టిన తీర్మానం175 మంది దేశాధినేతలమద్దతుతో ఆమోదం పొందిఐక్యరాజ్యసమితి సెక్రటరీజనరల్ బాన్ కీ - మూన్కాలచక్రంలో అత్యంతపొడవైన రోజైన "జూన్ 21 వ తేదీని""అంతర్జాతీయ యోగా దినోత్సవంగా" ప్రకటించడం చారిత్రాత్మకం...అది భారత్ కెంతో గర్వకారణం...ఒత్తిడి కారణంగావ్యాధినిరోధక శక్తిలేక...జీవనశైలి మారక...ప్రపంచమంతావ్యాధిగ్రస్తమై పోయిన వేళశరీరాన్ని ఇంద్రియాలనుక్రమశిక్షణతోనిరంతర సాధనతోనియంత్రించడంతోమానవ మనుగడకు...శారీరక చైతన్యానికి...ఆత్మ వికాసానికి...ప్రపంచ శాంతికి...సకల జనుల శ్రేయస్సుకు..."ఒక ఆక్సిజన్ గా"..."ఒక ఆయుధం గా""ఒక ఔషధం గా"...ప్రపంచ వ్యాప్తంగా"యోగాను"ఒక "ఆరోగ్యమంత్రంగా"విశ్వానికి అందించిన ఘనత"ఆరోగ్య ప్రదాత" మన ప్రధాని మోడీదే...జయహో మోడీ...జై హింద్...జై భారత్..!
ఆరోగ్య ప్రదాత..! ప్రధాని మోడీ..!:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి