మన ప్రాణం లో ప్రాణం మొక్కలు:-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి
 సాహితి  కవి కళా పీఠం
సాహితీ కెరటాలు 
==================
రాధ  మందార మొక్కదగ్గరకు 
వెళ్లి, ఆనందుతో చూసావా ?ఈ మొక్క నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు అంది.
ఆనంద్ నవ్వుతూ రాధను చేయిపుచ్చుకుని మొక్కల దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
   చెట్లకి కూడా ప్రాణం ఉంది కదా .అవి కూడా పెరుగుతాయి. కొన్నాళ్ళు ఆగిన తర్వాత మరణిస్తాయి. అంది రాదా.
   మనం పెంచిన మొక్క మనతో మాట్లాడుతుంది. మనలో ఉన్న పాజిటివ్ నెస్ ను అది గ్రహిస్తుంది. మనం దానిని ఎంత శ్రద్ధగా చూస్తే ,అంత సంతోషంగా మనకి ప్రతిఫలం  ఇస్తుంది. చెట్టు ఏది తన దగ్గర ఉంచుకోదు.  కాయలు, పూలు ,ఆకులు ఇలా ఏదో విధంగా మనిషికి ఉపయోగపడుతూనే ఉంది. మనం నీరు పోసి ఎరువులు వేసి పెంచితే ,చక్కగా యేపుగా పెరుగుతుంది. మన రుణం అది ఉంచుకోదు .మనం దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడు దానిలో ఉన్న చైతన్య మనతో మౌన వ్యాఖ్య  చేస్తుంది .దానికి నోరు లేకపోయినా అది మనతో సంభాషిస్తూ ఉంటుంది  అన్నా డు ఆనంద్. నీవు మొక్కల మనసును బాగా అర్థం చేసుకున్నావు.
రా ధా నీ మాటలు వింటుంటే నాకు
       సినీ కవి ఆకులో ఆకునై ,పువ్వులో పువ్వునై ,నును లేత రెమ్మనై యీడనే ఉండిపోనా అన్న కవిత గుర్తుకొస్తోంది .
    మన ప్రాణంలో ప్రాణంగా, మన జీవితంతో ఏకీభవించి ఉన్నదే చెట్టు‌ అవునా ఆనంద్ నాకు నాకు అదే అనిపిస్తోంది
అంది రాధా 
ఇంతలో ఇంట్లో ఉన్న బామ్మ గారు బయటకు వచ్చి అవునే మీరిద్దరూ మాట్లాడిన మాటలు విన్నాను మీరు మాట్లాడింది యదార్థం అంటూ రాధ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం