సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం లోని అనంత సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 20 మంది విద్యార్థులు వ్రాసిన 25 కథలతో రూపొందించిన " అనంత సాగర అక్షర కెరటాలు"అనే బాలల కథల పుస్తకం త్వరలో ఆవిష్కరణ అవుతుందని పుస్తక సంపాదకులు భైతి దుర్గయ్య అన్నారు.ఈ కథలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైనవి.ఇందులో కొన్నింటికి నగదు బహుమతులు కూడా వచ్చినవి.
అనంత సాగర అక్షర కెరటాలు బాలల కథల పుస్తకం
• T. VEDANTA SURY
సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం లోని అనంత సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 20 మంది విద్యార్థులు వ్రాసిన 25 కథలతో రూపొందించిన " అనంత సాగర అక్షర కెరటాలు"అనే బాలల కథల పుస్తకం త్వరలో ఆవిష్కరణ అవుతుందని పుస్తక సంపాదకులు భైతి దుర్గయ్య అన్నారు.ఈ కథలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైనవి.ఇందులో కొన్నింటికి నగదు బహుమతులు కూడా వచ్చినవి.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి