అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవ (జూలై 3) సందర్భంగా మాజీ డైరెక్టర్ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ మన ముందు తరం వారు.. బయటికి వెళ్లేటప్పుడు కూడా ఓ వస్త్రంతో కుట్టిన సంచిని తీసుకెళ్లేవారు. మరిప్పుడు.. ఇంటి నుంచి ఉత్తి చేతులతోనే వెళ్లిషాపింగ్ చేస్తాం ప్లాస్టిక్ బ్యాగు లో వేసుకొని ఇంటికి మోసుకొస్తాం ఒక్కసారి వాడి పడేసి ప్లాస్టిక్ రక్కసిని ఇలా పెంచిపోషిస్తున్నాం. చివరికి నేలంతా ప్లాస్టిక్ మయం చేస్తున్నామని అని అన్నారు
ఈ పాపం మన అందరిది కనుకప్లాస్టిక్ వాడకం మనమే మానివేస్తే కొనేవారు లేక
తయారీదారులు ప్లాస్టిక్ కంపెనీలు మూసివేస్తారు అని అన్నారు.
ప్లాస్టిక్ వాడకం మనమే మానివేయాలి : - మంజుల పత్తిపాటి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి