ఎవరి తల్లి వారిని కని, పెంచినా.....!సకల ప్రానికోటికీ తల్లి ఈ నేల తల్లే...!!పరోక్షంగా... మనందరినీ కని...పెంచి, పోషించి....కడకు తన ఒడిలోనే...మనలను సాస్వతంగా నిదుర పుచ్చేది.... ఈ అవనీ మాతే....!!మనల్ని ఆదినుండి అం తం వరకు మోసే...ఈ జననిని.... నెత్తిన పెట్టుకుని చూసుకో వలసిన బాధ్యతా మనదే!!మాతృ భూమి సంరక్షణ కోసం...అన్నీ కోల్పోయినా...ఆ బాధ్యతని కర్తవ్యంగా నిర్వర్తించే వారే కదూ మనుషులు...!!ఎన్ని సిరి, సంపదలున్న వారైనా....ఇట్టి వారికి సిరసువంచి పాదాభి వందనం చెయ్యాల్సిందే...
పాదాభి వందనం: -కో రా డ..!
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి