హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరకవి సిద్ధప్ప జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఇటిక్యాల వీరయ్య ప్రజాపతిప్రసాద్ రిటైర్డ్ ఐఆర్ఎస్ డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య కవిత్రి మొల్ల మాంబ సాహిత్య ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ ఆముదాల మురళి శతావధాని చేతుల మీద అందుకున్నారు
వీరయ్య చైర్మన్నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాలివాహన సమాజానికి చెందిన వివిధ రంగాల ప్రతిభావంతులను ఘనంగా సత్కరించారు.విద్య, సాహిత్యం, కళలు, సామాజిక సేవ, ప్రజా జీవితం వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు శాలువాలు, జ్ఞాపికలు అందించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వరకవి సిద్ధప్ప సాహిత్య సేవలను, సమాజ చైతన్యానికి ఆయన అందించిన స్ఫూర్తిని వక్తలు గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన KVM వెంకట్ విశిష్ట సేవలకు గుర్తింపుగా ఘన సన్మానం. చేసినారు .ఆయనకు లభించిన ఈ గౌరవం మంబాపూర్ గ్రామానికే కాకుండా శాలివాహన సమాజానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఇటిక్యాల వీరయ్య ప్రజాపతి మాట్లాడుతూ, సమాజంలో సేవాభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తినిస్తూ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ప్రతిభ పురస్కారం రావడం
తో తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక
సభ్యులు
ఆత్మీయులు
గ్రామస్తులు శుభాకాంక్షలు
తెలిపారు.
ఈ కార్యక్రమంలో కవి రామ కృష్ణ డాక్టర్ రమణమ్మ
పాల్గొన్నారు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి