గోత్రం అభివృద్ధి పొందాలన్నామూలపురుషులైన పితృదేవతలఆశీర్వాదాలు అత్యవసరం.పరలోక మార్గాలను వారికిసుగమం చేయాలి మనం.వారి దారిలో నీళ్ళుండవువారి లోకంలో భోజనముండదుతర్పణాలతో సంతుష్టులవుతారు.సంతర్పణలతో శాంతిస్తారు.ఇంటిముందు నిలుస్తారు.తమ సంతు తమకిస్తారనిసమస్త పితృదేవతల శాంతేగృహస్థుల పరమ కర్తవ్యం.తరతరాలు వెంట వుంటాయి.తమ వారిని ఆశీర్వదిస్తాయి.వారి ఆశీర్వాదాలే శుభాలు.
సర్వపితుః: --:డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి