శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 సారస్వత్ అంటే అర్థం సరస్వతీ పుత్రుడు అని.విద్వత్తు శాస్త్రీయ గ్నానంకలవాడు.సారస్వతబ్రాహ్మణులు మొదటి పంజాబ్ లో సరస్వతీనదీతీరంలో ఉండేవారు.ప్రాచీన ఆర్యుల మూలస్థానం అదే.వీరిపుట్టుకగూర్చి ఎన్నో పిట్టకథలు న్నాయి.ఓసారి 12ఏళ్ళు క్షామం రావటంతో హాహాకారాలతో అల్లాడారు.దధీచిపుత్రుడు సారీస్వతరుషి వేదాలని ప్రచారం చేశాడు.ఆయన వంశం వారే సారస్వతులుగా ప్రసిద్ధి కెక్కారు.కొంకణీవారు ఈపేరు తమవంశంగా చెప్తారు.ఇంకో కథ ప్రకారం సరస్వతి అనే బాలిక తో దధీచి పెళ్లి ఐంది.వారికొడుకు సారేశ్వర్.అతని సంతానం సారస్వతులు.పరశురాముడు క్షత్రియుల సంహరించి సంపదను బ్రాహ్మణులకి దానం  చేశాడు.ఆపై సహ్యాద్రి పరిసరాలను వశపర్చుకున్నాడు.మహారాష్ట్రంలో పరశురామ క్షేత్రం ఉంది.గోవాలో కూడా సారస్వతులు స్థిరపడ్డారు.ముస్లిందాడులతో పోర్చుగీస్ వారి ఆగడాలు భరించలేక కర్నాటక చేరారు.శైవ వైష్ణవ మతావలంబకులు.మార్వాడ్ ప్రాంతాల్లో వ్యవసాయం చేపట్టారు.🌹
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం