రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి తను రావడానికి సిద్ధమై జీవితంలో స్త్రీ ఇలా ఉండాలి అని నిరూపించిన పతివ్రతలకే పతివ్రత సీతా మహాతల్లి. అందుకే ఈనాటికీ ఆమెను తల్లి గానే పూజిస్తాం. తన తల్లి భర్తతోనే జీవితం తాను ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే వుండాలి అని చెప్పిన మాటను కార్యరూపంలో చూపించింది. నిజానికి కైక సీతను వనవాసానికి పంపమని అడగలేదు తనంతట తాను బయటకు వచ్చింది వ్యష్టిగా ఉన్న సీత వ్యక్తిగా సీతారాములుగా మారిన తరువాత ఇద్దరూ వేరు కాదు అత్తనారీశ్వరుడు నాకు నేను అన్న దృక్పథంతో ధర్మాన్ని నిలబెట్టడం కోసం అష్ట కష్టాలు పడి 14 సంవత్సరాల జీవితాన్ని గడిపింది. 14 సంవత్సరాల నియమం పెట్టడానికి కారణం ఆ 14 సంవత్సరాల లో పరిపాలించిన వాడు మాత్రమే రాజుగా పరిగణించబడతాడు అని ఆనాడు ఉన్న న్యాయ సూత్రాన్ని అనుసరించి చేసిన ఒప్పందం అది.
న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్న మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి కనుకనే ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యాన్ని ప్రారంభించిన దానిలో విజయాన్ని మాత్రమే పొందాడు. రెండోవాడు లక్ష్మణుడు (సుమిత్ర కొడుకు కనుక సౌమిత్రి) లక్ష్యమును చేరిన వాడు లక్ష్మణుడు జీవితంలో ఏదైనా ఒక ఆశయాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని దానికోసం ప్రయత్నం చేసిన వాడు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధకునిగా భగవంతునిలో లీనం కావడం కోసం మోక్షం కోసం బయలుదేరిన లక్ష్మణుడు దానిని సాధించాడు తరువాత భరతుడు అతని వల్లనే భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని చాలా మంది చెబుతారు మరి వేసమహర్షి రాసిన శకుంతలంలో శకుంతల కుమారుడు కూడా అదే కదా ఆ పేరుతో వచ్చిందన్నది కాదు వెలుగును చూపు వాడు అని అర్థం నిజానికి ధర్మాన్ని ఎలా పాలించాలి నాకు రాజ్యం మీద ఏ ఆశ లేదు ఇది రామ రాజ్యం కనుక అన్నను బ్రతిమలాడి వారి పాదుకులను తీసుకుని వచ్చి వారి పాదుకులను సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప తన పేరుతో కాదు.
చివరివాడు శత్రుగునుడు శత్రువుల గుండెలో ఉన్నవాడు ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినా తన శక్తి సామర్ధ్యాల చేత ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ గలిగిన ధీశాలి. ధైర్య స్త్యేర్యలకు పుట్టినిల్లు రామరాజ్యాన్ని రక్షించడానికి తన పాత్ర ఎంతో ఉంది అలాగే ప్రతి నాయకుడైన రావణాసురుని గురించి దశకంఠుడు అని పేరు. ఎవరికైనా 10 గొంతులు, 10 తలలు పది ఉంటాయా? పదిమంది మేధావులు వచ్చి కూర్చుని ఏదైనా తెగని విషయాన్ని గురించి చర్చించినప్పుడు దానికి సరైన పరిష్కారాన్ని చూయించగలిగిన దానిని గురించి వాదించగలిగిన పటిమ కలిగినవాడు దశకంఠుడు 10 మేధావులు ఆలోచించ గలిగిన శక్తి మేర ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలిగిన మేధావి కనుక పది గొంతులు కలిగిన వాడు అని చెప్పుకుంటారు.
న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్న మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి కనుకనే ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యాన్ని ప్రారంభించిన దానిలో విజయాన్ని మాత్రమే పొందాడు. రెండోవాడు లక్ష్మణుడు (సుమిత్ర కొడుకు కనుక సౌమిత్రి) లక్ష్యమును చేరిన వాడు లక్ష్మణుడు జీవితంలో ఏదైనా ఒక ఆశయాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని దానికోసం ప్రయత్నం చేసిన వాడు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధకునిగా భగవంతునిలో లీనం కావడం కోసం మోక్షం కోసం బయలుదేరిన లక్ష్మణుడు దానిని సాధించాడు తరువాత భరతుడు అతని వల్లనే భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని చాలా మంది చెబుతారు మరి వేసమహర్షి రాసిన శకుంతలంలో శకుంతల కుమారుడు కూడా అదే కదా ఆ పేరుతో వచ్చిందన్నది కాదు వెలుగును చూపు వాడు అని అర్థం నిజానికి ధర్మాన్ని ఎలా పాలించాలి నాకు రాజ్యం మీద ఏ ఆశ లేదు ఇది రామ రాజ్యం కనుక అన్నను బ్రతిమలాడి వారి పాదుకులను తీసుకుని వచ్చి వారి పాదుకులను సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పరిపాలించాడు తప్ప తన పేరుతో కాదు.
చివరివాడు శత్రుగునుడు శత్రువుల గుండెలో ఉన్నవాడు ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినా తన శక్తి సామర్ధ్యాల చేత ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించ గలిగిన ధీశాలి. ధైర్య స్త్యేర్యలకు పుట్టినిల్లు రామరాజ్యాన్ని రక్షించడానికి తన పాత్ర ఎంతో ఉంది అలాగే ప్రతి నాయకుడైన రావణాసురుని గురించి దశకంఠుడు అని పేరు. ఎవరికైనా 10 గొంతులు, 10 తలలు పది ఉంటాయా? పదిమంది మేధావులు వచ్చి కూర్చుని ఏదైనా తెగని విషయాన్ని గురించి చర్చించినప్పుడు దానికి సరైన పరిష్కారాన్ని చూయించగలిగిన దానిని గురించి వాదించగలిగిన పటిమ కలిగినవాడు దశకంఠుడు 10 మేధావులు ఆలోచించ గలిగిన శక్తి మేర ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలిగిన మేధావి కనుక పది గొంతులు కలిగిన వాడు అని చెప్పుకుంటారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి