తెలుగు భాష మాధుర్యం.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 కృష్ణదేవరాయల వారు 16 వ శతాబ్దంలో ఉన్న అన్ని భాషలలో'లెస్స'(గొప్పది) అయినది తెలుగు భాష అన్నారు. కలకండ లాగా తియ్యగా తెలుగు మాట్లాడుతుంటే అని కూడా తన అనుభూతిని ప్రకటించారు. కండ (పుష్టి) కలిగిన భాష అని కూడా బహుభాషా రహస్య వేత్తగా ధ్రువపత్రం ఇచ్చారు. అంతమాత్రాన తక్కిన భారతీయ భాషలు (తక్కువ) అని భావించరాదు.
తెలుగులోనే సంస్కృతం ఏమది వర్ణాలు కలిసిపోయాయి. తెలుగు సంస్కృతాలు కలిసిపోవడం వల్ల ఏర్పడిన ఉచ్చారణ పటిష్టత, గాంబీర్యం, వ్రాసినట్లు పలకటం, పలికినట్టు వ్రాయడం, ప్రాస మాధుర్యం, యతి సౌందర్యం-ఇవన్నీ సాధారణ జన వ్యవహారంలోనే కనిపించే భాషగా తెలుగు విశిష్ట స్థానాన్ని పొందింది. వేదాన్ని సమగ్రంగా (శిక్ష) లో చెప్పబడిన తీరుగా ఉచ్చరించే ఏకైక భారతీయ భాష తెలుగే అన్నది పండితులందరూ గుర్తించిన అంశం. రామాయణ భారత భాగవతాలు సంపూర్ణంగా అనువాదం పొందిన భాష కూడా తెలుగు మాత్రమే. ఒకప్పుడు పెద్ద బాలశిక్షను చదివితే చాలు. తెలుగు భాషలోని ఇంపు సొంపులు అన్ని తెలిసేది. ఆ రోజుల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉండేవారు.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం