"పాలపుంత" పుస్తకావిష్కరణ




 పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న  రచించిన 30వ, కొత్త పుస్తకం 'పాలపుంత' బాలగేయాల సంకలనం డా.బ్రహ్మారెడ్డి గారి చేతుల మీద, బిర్లా కాంపౌండ్,కర్నూలులో ఫిబ్రవరి7,2023న  ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం అనతి కాలంలో 30పుస్తకాలు ప్రచురించడమే కాకుండా,బాలసాహిత్యంలో  విశిష్ట సేవలకు గానూ గద్వాల సోమన్న సాహితీ సేవలు ముఖ్య అతిథులైన వక్తలు గొనియాడారు. ఈ కార్యక్రమంలో నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ అధ్యక్షులు మద్దులేటి,నల్లమల ప్రకాష్ రాజు HEEO, డా.సౌదాకర్ రాజు,కృపరాజు,దాని,స్వరూప్ సిన్హా,నాగేశ్వరరావు, ఆవుల చక్రపాణి మరియు పుర ప్రముఖులు మరియు  శ్రేయోభిలాషులు  పాల్గొన్నారు.
కామెంట్‌లు