రెడ్డి రాజులు (5);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రామాయణము అనే శబ్దానికి అర్థం రామ ఆయణము అంటే  రాముని చుట్టూ తిరిగేది  రామాయణం. రామా ఆయణము అంటే లక్ష్మీదేవి సీత చుట్టూ తిరిగేది వారి చుట్టూ తిరిగే కథను రామాయణంగా మలచి మనకు  ధర్మ ప్రతిష్ట కోసం చేసిన అద్భుత కావ్యం  రాముడు రేపు సింహాసనాన్ని అధిష్టాడు  అన్న సందర్భంగా  మహర్షులందరూ వారి వద్దకు  వచ్చి  ప్రజా పరిపాలన అందరికీ సుఖాన్ని కలిగించే విధంగా  ఎలా ఉండాలి అన్న విషయాన్ని గురించి  శ్రీరామచంద్రమూర్తికి చెప్పడం కోసం ఏర్పాటు చేసిన సమావేశం  అందులో చార్వాక మహర్షి  ఆస్తిక నాస్తిక వాదాలను తెలియజేస్తూ  హేతువాదులు ఎలా చెబుతారు అని  ప్రసంగిస్తూ  ఉండగా మధ్యలోనే రాముల వారికి కోపం వచ్చి మునిని  చంపడానికి ప్రయత్నం చేశాడు.
అప్పుడు వశిష్ట మహర్షి అడ్డు పడి వారు ఒక విషయాన్ని గురించి చెప్పారు అది తన వ్యక్తిగత అభిప్రాయం కాదు  అంటూ  అసలు సీత ఎలా ఉంటుందో  దాని విషయాలను ముచ్చటించారు వశిష్టులవారు. అందుకే దానికి వశిష్ట గీత అని పేరు వచ్చింది. శ్రీ రామచంద్రమూర్తికి మానవమనస్తత్వం ఏంటి  అది తన జీవితానికి ఎంత ఉపయోగకరంగా మారింది  అయితే వాల్మీకి మహర్షి ఈ రచనను సీత చుట్టూ రాముడు చుట్టూ తిప్పలేదు  ఈ ప్రపంచం మొత్తానికి వేదం ఎంత ఆరాధ్యమైనదో  దాని ఆవశ్యకత ఏమిటో  దాని పుట్టు పూర్వోత్తరాలను గురించి  ప్రస్తావించారు  పది జటాయువుతో ప్రారంభమవుతుంది. జట అంటే వేదము  ఆ వేదము యొక్క మూలము జటాయువు  ఈ జటాయువు ఒక పక్షి ఆ పక్షి కూత సామవేదం.
సామవేదాన్ని వేదత్రయిగా విభజించి  మూడు పాయలుగా చేసి  శ్రీ జటగా మార్చారు వేదానికి మూలమైన వేదవతికి  సన్నిహిత మైత్రిగా ఉన్నా విభీషణుని యొక్క కూతురు  ఆ మూడు వేదముల విభజన ఆవిడ నామము వల్ల తెలుస్తోంది  కనుక వేదసారాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం రామాయణాన్ని ఈ ప్రపంచానికి అందించారు  అని చాలామంది వేద ఎదురు చెబుతాడు  దీనిలో వాడు ప్రస్తావించినాడు విషయం  ప్రతి సంవత్సరంలో  తండ్రులు ఎలా ఉండాలి చదువు ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి స్నేహితులు ఎలా ఉండాలి  వారి పరమాణు గురించి చెప్పడం  కనుకనే ధర్మసారం  ఒక్క ధర్మాన్ని కాకుండా  మూలాలను కూడా విశ్వజీచ్చరించుకుంటూ వెళ్లారు ధర్మసూక్ష్మము వల్ల  అది ప్రపంచానికి ఆరాధ్య గ్రంథం అయినది. సామవేగాన్ని వేదత్రయగా విభజించి  మూడు పాయలుగా చేసి  శ్రీ జతగా మార్చారు వేదానికి మూలమైన వేదవతి చేపట్టి సన్నిహితమైత్రిగా ఉన్నా  క్రికెట్ విభీషణుని యొక్క కూతురు  ఆ మూడు వేదముల విభాగము ఆవిడ నామము వల్ల తెలుస్తోంది  కనుక వేదసారాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం రామాయణాన్ని ఈ ప్రపంచానికి అందించారు  అని చాలామంది వేదవిదులు చెబుతారు. దీనిలో వాడు ప్రస్తావించిన విషయం  ప్రతి సంవత్సరంలో  తండ్రులు ఎలా ఉండాలి చదువు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, వారి పరిస్థితులని గురించి చెప్పడం  కనుకనే ధర్మసారం  ఒక్క ధర్మాన్ని కాకుండా  మూలాలను కూడా విశధీరించుకుంటూ వెళ్లారు. ధర్మసూక్ష్మము వల్ల  అది ప్రపంచానికి ఆరాధ్య గ్రంథం అయినది.



కామెంట్‌లు