చెన్నై తెలుగు వెలుగు సంక్షేమ సంఘం వారు ఉగాది సందర్భంగా మార్చి 12 న ఏడు మంది బాల సాహితీవేత్తలకు తెలుగువెలుగు పురస్కారాలు అందించారు.
పురస్కారాలు అందుకున్నవారిలో ఆర్సీ కృష్ణస్వామి రాజు[తిరుపతి], డాక్టర్ గంగిశెట్టి శివకుమార్[నెల్లూరు], బెహరా ఉమామహేశ్వర రావు[పార్వతీపురం], సంగనభట్ల చిన్న రామకిష్టయ్య[ధర్మపురి], దార్ల బుజ్జిబాబు[చిలకలూరిపేట],యు.విజయశేఖర్ రెడ్డి[ప్రొద్దుటూరు], చెన్నూరి సుదర్శన్ [హుజురాబాద్]లు ఉన్నారు.
సంఘ అధ్యక్షుడు అల్లిగం రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు, సాహితీ ప్రియులు గుడిమెట్ల చెన్నయ్య, పసుమర్తి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్సీ కృష్ణస్వామి రాజు
9393662821
పురస్కారాలు అందుకున్నవారిలో ఆర్సీ కృష్ణస్వామి రాజు[తిరుపతి], డాక్టర్ గంగిశెట్టి శివకుమార్[నెల్లూరు], బెహరా ఉమామహేశ్వర రావు[పార్వతీపురం], సంగనభట్ల చిన్న రామకిష్టయ్య[ధర్మపురి], దార్ల బుజ్జిబాబు[చిలకలూరిపేట],యు.విజయశేఖర్ రెడ్డి[ప్రొద్దుటూరు], చెన్నూరి సుదర్శన్ [హుజురాబాద్]లు ఉన్నారు.
సంఘ అధ్యక్షుడు అల్లిగం రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు, సాహితీ ప్రియులు గుడిమెట్ల చెన్నయ్య, పసుమర్తి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్సీ కృష్ణస్వామి రాజు
9393662821
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి