ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనగా బజార్ వద్ద జరిగిన ఘోరాతి ఘోర రైళ్లు ప్రమాదం
ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం
సిగ్నలింగ్ సిబ్బంది అలసత్వమే కారణం
కోరమండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదం
లూప్ లైన్ లో ఉన్న గూడ్స్ బండిని ఢీకొట్టడం
జనసంద్రం మరణ మృదంగం
చీకటి సమయం జనసంద్ర ఆర్తనాదం
రెప్పపాటు సమయంలో యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రావడం
చరిత్రలోనే నిలిచిపోయే ఘోరాతి ఘోర ప్రమాదం జరగడం
శవాల గుట్టలతో ప్రమాద స్థలం
కోరలు చాచిన చీకటి సమయం
కనురెప్పపాటులో జరిగిన పెను ప్రమాదం
దగ్గరలోనే పల్లె జనం
చేసెను మరువలేని సాయం
మాట్లాడలేని స్థితిలో క్షతగాత్రులు
ఒళ్లంతా గాయాలు
కళ్ళల్లో ప్రాణాలు
కళ్ళముందే ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు
యుద్ధ ప్రాతిపదికంతో ఘటనా స్థలాన్ని పునరుద్ధరించిన సేవకులకు, ఆఫీసర్లకు, మంత్రులకు శతకోటి వందనాలు
.....
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి