దివ్యాంగుల వెజిటేబుల్ కట్టర్ ప్రాజెక్టు ప్రదర్శన
వచ్చే నెలలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ తో సన్మానం పొందనున్న పూజ
జపాన్ లో జరగనున్న సకురా అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్ ఎంపిక
గైడ్ టీచర్ మంజులను విద్యార్థిని అభినందించి deo జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ,
తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మారుమూల ప్రాంతం బషీరాబాద్
మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో10 తరగతి చదువుకున్న పూజ ,డిజేబుల్స్ దివ్యాంగుల వెజిటేబుల్ కట్టర్, అనే ప్రాజెక్టు పై ప్రదర్శన నేషనల్ ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ వెళ్లడం జరిగింది
దాంతో కేజీబీవీ బషీరాబాద్ పాఠశాల వికారాబాద్ జిల్లా ఢిల్లీలో మారు మ్రోగింది.
ఈనెల తొమ్మిది నుండి 11 వరకు న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సైన్స్ ఫేర్ మనక్ జాతీయ స్థాయి ప్రదర్శనలో విద్యార్థిని పూజ ప్రదర్శించిన దివ్యాంగుల వెజిటేబుల్ కట్టర్ ప్రాజెక్టు ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక కావడం జరిగింది
వికారాబాద్ జిల్లా నుంచి కేజీబీవీ విద్యార్థిని కే పూజ
మర్పల్లి మండలం కొంశెట్ పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వాతి వెళ్లారు
పూజా రూపొందించిన దివ్యాంగులకు ఉపయోగపడే ఆటోమేటిక్ వెజిటేబుల్ కట్టర్ ప్రాజెక్టును ప్రదర్శించగా
స్వాతి లైఫ్ సేవర్ వైపర్ ప్రాజెక్టును ప్రదర్శించారు.
రాష్ట్రం నుంచి ఎంపికైన రెండు ప్రాజెక్టులలో పూజా ప్రదర్శించిన ఆటోమేటిక్ వెజిటేబుల్ కట్టర్ జాతియ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో విజ్ఞాన్ భవన్లో లో కేంద్రమంత్రి జితేందర్ సింగ్ చే అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ సైన్స్ పేరుకు
ఎంపికైన విద్యార్థులను నవంబర్ నెలలో ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్ చే సన్మానించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో
జపాన్ లో జరగనున్న సకురా అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్ కుఎంపిక కావడం పట్ల పూజ ను
ప్రోత్సహించిన గైడ్ టీచర్ మంజులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి డీఈవో రేణుకా దేవి అభినందించారు
గల్లి నుంచి ఢిల్లీకి వెళ్లి సత్తా చాటిన పూజను మొలక ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో సైంటిస్ట్ గా ఎదగాలని ఒన్స్ అగైన్ హార్లీ కంగ్రాట్యులేషన్ పూజ విష్ యు ఆల్ ద బెస్ట్
వచ్చే నెలలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ్ తో సన్మానం పొందనున్న పూజ
జపాన్ లో జరగనున్న సకురా అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్ ఎంపిక
గైడ్ టీచర్ మంజులను విద్యార్థిని అభినందించి deo జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ,
తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మారుమూల ప్రాంతం బషీరాబాద్
మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో10 తరగతి చదువుకున్న పూజ ,డిజేబుల్స్ దివ్యాంగుల వెజిటేబుల్ కట్టర్, అనే ప్రాజెక్టు పై ప్రదర్శన నేషనల్ ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ వెళ్లడం జరిగింది
దాంతో కేజీబీవీ బషీరాబాద్ పాఠశాల వికారాబాద్ జిల్లా ఢిల్లీలో మారు మ్రోగింది.
ఈనెల తొమ్మిది నుండి 11 వరకు న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సైన్స్ ఫేర్ మనక్ జాతీయ స్థాయి ప్రదర్శనలో విద్యార్థిని పూజ ప్రదర్శించిన దివ్యాంగుల వెజిటేబుల్ కట్టర్ ప్రాజెక్టు ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక కావడం జరిగింది
వికారాబాద్ జిల్లా నుంచి కేజీబీవీ విద్యార్థిని కే పూజ
మర్పల్లి మండలం కొంశెట్ పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వాతి వెళ్లారు
పూజా రూపొందించిన దివ్యాంగులకు ఉపయోగపడే ఆటోమేటిక్ వెజిటేబుల్ కట్టర్ ప్రాజెక్టును ప్రదర్శించగా
స్వాతి లైఫ్ సేవర్ వైపర్ ప్రాజెక్టును ప్రదర్శించారు.
రాష్ట్రం నుంచి ఎంపికైన రెండు ప్రాజెక్టులలో పూజా ప్రదర్శించిన ఆటోమేటిక్ వెజిటేబుల్ కట్టర్ జాతియ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో విజ్ఞాన్ భవన్లో లో కేంద్రమంత్రి జితేందర్ సింగ్ చే అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ సైన్స్ పేరుకు
ఎంపికైన విద్యార్థులను నవంబర్ నెలలో ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్ చే సన్మానించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో
జపాన్ లో జరగనున్న సకురా అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్ కుఎంపిక కావడం పట్ల పూజ ను
ప్రోత్సహించిన గైడ్ టీచర్ మంజులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి డీఈవో రేణుకా దేవి అభినందించారు
గల్లి నుంచి ఢిల్లీకి వెళ్లి సత్తా చాటిన పూజను మొలక ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో సైంటిస్ట్ గా ఎదగాలని ఒన్స్ అగైన్ హార్లీ కంగ్రాట్యులేషన్ పూజ విష్ యు ఆల్ ద బెస్ట్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి