డా.ధనాశి ఉషారాణి నిర్వహించిన ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విచ్చేసిన కవులు అందరూ ఉషోదయ ఫౌండేషన్ భాకరాపేట అర్జున్ ఫంక్షన్ హల్ నందు బోయి భీమన్న అవార్డులను మరియు ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను వివిధ రంగాల్లో సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు అందజేశారు తెలుగు సాహిత్యంకు పట్టము కడుతూ జానపద పద్యమును ఏంతో చక్కగా ఆలపిస్తూ ప్రసాద్ సుమతీ గారు కవితాగానము చేయడము జరిగింది ఇందులో ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను 100 మంది వివిధ రంగాల్లోని వారికి ప్రధానo చేయడం జరిగింది ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఆధికవి నన్నయ్య విశ్వవిధ్యాలయ అధిపతి శ్రీ తరపట్ల సత్యనారాయణ గారు ప్రొఫెసర్ బుజ్జి గారు మార్జీయాన పోఫెసర్ మరియు తిరుపతి షీ టీమ్ ఆఫీసర్ సుమతీ గారు మెడికో బ్రాడ్ సి ఈ ఓ గారు డా. రామ్ గారు డైరెక్టర్ సంగీత గారు మరియు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఫాస్టర్ సైలెస్ గారు ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ధనాశి ఉషారాణి గారు రామచంద్రయ్య వరప్రసాద్ రోహిల కార్యక్రమంను నిర్వహించారు గోవిందు గారు హరిచంద్ర ఘట్టం పధ్యములతో చక్కగా అలరించడము జరిగింది రత్నo గారు రామ్ చందర్ జీ ఉషోదయ ఫౌండేషన్ గురించి నూతన ప్రక్రియలు గురించి వివరించారు బన్ని మస్తాన్ డాన్సర్ మరియు సాయిరాం స్కూల్ పిల్లలు చక్కగా నృత్యపదర్శన చేయండి జరిగింది సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని పెద్దలు చెప్పడo జరిగింది
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి