వికారాబాద్ : జిల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ సి వేణుగోపాలరావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చేతుల మీదుగా పి జి లో కమ్యూనికేషన్ జర్నలిజంలో బుధవారం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం సమాజానికి చేయాల్సిన మెలకువలు, పూర్తి అవగహన తెలుసుకోగాలిగాను అన్నారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందించారు.
జర్నలిజంలో గోల్డ్ మెడల్ ; వెంకట్ , మొలక ప్రతినిధి
వికారాబాద్ : జిల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ సి వేణుగోపాలరావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చేతుల మీదుగా పి జి లో కమ్యూనికేషన్ జర్నలిజంలో బుధవారం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం సమాజానికి చేయాల్సిన మెలకువలు, పూర్తి అవగహన తెలుసుకోగాలిగాను అన్నారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి