=ఆడపిల్ల జీవితం;- కె. ఉషశ్రీ. - 10వ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. రాజు, రాధిక, రాజుకు కొడుకు అంటే ఇష్టం. కొడుకు పుట్టాలి. రాధిక కు కూతురు పుట్టాలి అని అంటుంది. కానీ రాధికకు ఆడపిల్ల పుట్టింది. రాజుకి ఏ మాత్రం కూతురు మీద ప్రేమ లేదు. రాజు కూతురితో మాట్లాడడు. చూసిన చూడకుంటా వెళ్ళిపోతాడు. కూతురు పేరు అశ్విని ఆ కూతురిని రాధిక బడికి పంపిస్తుంది. అశ్విని బాగా చదువుకుంటుంది. కొన్ని సంవత్సరాలకు తన చదువు పూర్తయింది. అశ్విని టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు వాళ్ల అమ్మ, చాలా సంతోషించింది. వాళ్ల నాన్న అశ్వినితో నన్ను క్షమించు అమ్మ అని అంటాడు. రాజును రాధిక నీలో ఈ మార్పు కోసమే ఎదురుచూస్తున్నాము అని అంటారు. అశ్విని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ల అమ్మ, నాన్నలను చూసుకుంటుంది.
=========================


నీతి, ఆడపిల్ల ఏదైనా పని చేయాలి అంటే ఆ పనిని వెంటనే చేసి చూపిస్తుంది. సమాజంలో చాలా ఆడపిల్లను కడుపులోనే చంపుకుంటారు. వాళ్ల నాన్నకు ఆడపిల్ల అంటే ఏంటో తెలిసే లాగా అశ్విని తన చదువు రూపంలో తెలియజేసింది.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం