వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 ఎవరికైనా తలలో దురద రావడం  సహజం  దానికోసం ఒక చేతితోనే  తలను రుద్దాలి తప్ప రెండు చేతులతో చేయకూడదు  తిరిగి ప్రత్యేకంగా ఉండవలసిన లక్షణం  గృహిణి కంట నీరు  ఒక్క చుక్క  నేల రాలితే  ఆ ఇంటికి ఒక సంవత్సరం దరిద్రం  వస్తుంది అని పెద్దలు చెబుతారు  ఏ పరిస్థితుల్లోనూ స్త్రీ కంటనీరు పెట్టే పరిస్థితి తీసుకురావద్దని పురుషులకు ఇది హెచ్చరిక కూడా  ఆమె సుఖంగా ఆనందంగా ఉంటేనే ఆ సంసారం మొత్తం  గౌరవప్రదంగా నలుగురిలో నిలబడుతుంది  లేకుంటే హాస్యo పాలవుతుంది  తమ ఇంటికి ఎవరైనా సుమంగళి స్త్రీ వచ్చినట్లయితే  వారితో మాట్లాడిన తర్వాత  తిరిగి వారు వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ తాంబూలాధులు ఇచ్చి  సత్కరించాలి  నిండు నూరేళ్లు  సుమంగగళి గా జీవించమని చెప్పడం దాని ఉద్దేశం  దానికి ప్రత్యామ్నాయంగా ఆవిడ వెళుతూ వెళుతూ ఈవిడను కూడా నూరేళ్లు సుఖంగా ఉండాలని దీవించి వెళుతుంది.
గర్భిణీ స్త్రీలు టెంకాయను కానీ గుమ్మడికాయని కానీ పగలకొట్టకూడదు  టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండడానికి వీలు లేదు  అలా జరిగినట్లయితే  గర్భవిచ్చితి  జరుగుతుందని పెద్దలు అంటారు  యజమానురాలు సూర్యోదయానికి ముందే ఇంటిముందు కల్లాపి తల్లి ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది  చేతితో ఎప్పుడూ అన్నo ఉప్పు, పసుపు వడ్డించకూడదు ఏ వస్తువైనా ఇంట్లో లేకపోతే నిండుకుంది అనాలి తప్ప  లేవు అని అనకూడదు అలా అనడం వల్ల తధాస్తు దేవతలు కూడా నాస్తి నాస్తి అంటారు  ఆ  లేమి శాశ్వతం అవుతుంది  కనక పెద్దలు చెప్పిన ఈ సూక్తులను మనసారా ఆచరించి ఆనందాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ   కోరుకుందాం.శరీరంలో ఉండే అన్ని బాగాలను నడిపిస్తున్నది వెన్నుపూస  ఆ వెన్నుపూసలో ఆరు సూక్ష్మస్థానాలు ఉన్నాయి అని  శ్రీవిద్యలోనూ వివిధ మంత్రాలు లోనూ చెప్పిన ప్రకారం  మొదటి మూలాధారం సహస్రారాన్ని సత్య లోకం నుంచి  ప్రమాదవ స్థానం అని చెప్తారు  ఆజ్ఞా చక్రం తపోలోకం జీవాత్మ స్థానం జనలోకం ఆకాశ భూతస్థానం  అనాహత మహర్లోక  వాయు భూతస్థానం  మణిపూరకం సుర లోకం   అగ్ని   భూతస్థానం  స్వాచిష్టానం భవలోకం జల భూతస్థానం  ఆధారము భూలోకం పృధ్వీభూతస్థానం  మూలాచార చక్రం మల రంద్రానికి సుమారు 200 పై భాగంలో ఉంటుంది దీని రంగు ఎర్రగా రక్త వర్ణం గా ఉంటుంది  నాలుగు రేకులు గల తామర పువ్వు ఆకారంలో ఉంటుంది దీనికి అధిపతి గణపతి వాహనం  ఏనుగు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం