మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 ఈ చక్ర స్నానానికి కారణం ఏమిటి అని అనేక సంవత్సరాలు ఎవరిని అడిగి  నా సరి అయిన సమాధానం రాదు  ఈ శాసనం వాళ్ళ బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత చక్ర స్నానమని  చెప్పవచ్చును  పల్లవ వంశీకులైన కోపార్తి వేంద్ర వర్మ కాలంలోని శాసనము వలన ఏర్పడినది  ఆ వర్మ తమ 14వ సంవత్సరపు పాలన లో శ్రీవారికి   ధనుర్మాసములో ముక్కోటి ద్వాదశికి ముందు దినమునకు రెండు బ్రహ్మోత్సవాలు ఏడు దినములు జరుగునట్లు నియమించి  అందుకు నలఫై ఏడు వేల ఆరు వందల  నాలుగు గుంటలకు స్థలం ఏర్పాటు చేశారు  కాలక్రమీణ హిందూ రాజుల పరిపాలన పోయిన తర్వాత కొన్ని బ్రహ్మోత్సవాలకు చక్ర స్నానం  మాత్రం మిగిలింది.
మరికొన్ని  బ్రహ్మోత్సవాలకు రూపు లేకపోయింది  రథసప్తమి ముందు బ్రహ్మోత్సవం మాత్రము ఏడు ఉత్సవములు చక్ర స్నానము ఒకేరోజు జరిగినట్లు ఏర్పాటు చేశారు  పూర్వం బ్రహ్మోత్సవానంతరం జయంతి ఉత్సవం  జరుగుతున్నట్లుగా 1814వ సంవత్సరం అంగీరస సంవత్సర శాసనము వలన నందవనములోనూ  పూల మండపానికి శ్రీవారు విజయం చేసినట్లు ఏర్పడుతున్నది  నందవనములందరి అనేక మండపములు చూడగా  మనకు కలిగిన సందేహాలన్నీ ఈ శాసనం వల్ల నివృత్తి అయిపోతాయి  హిందూ రాజుల కాలంలో శ్రీవారికిని వేదనల పరిమితముగా ఉండాలని ఇదివరలోనే చెప్పుకున్నాం  ఇంత నివేదన యు ఎప్పటివలినే శ్రీవారికి ప్రతినిత్యము నీయమిత కాలమైన  పగలు రెండుసార్లు రాత్రి రెండుసార్లు నివేదన అగుచుండెను.లేక ఇంకను ఎచ్చుసార్లు అని వేదన అగుచుండెనా అని దేవస్థానం అనుభవం కలవారికి ఈ సందేహము కలుగును పూర్వము అఛ్యుయుతతరాయుల సంధి అని కొన్ని గంగాళములు నివేదన ప్రతినిత్యము ఉండేది ఇదే మాదిరిగా అనేక రాజుల పేర్లతో అనేక  నివేదనలు ఉన్నాయి  సంధి అనగానేమి ఇప్పుడు రెండవ గంట  అయిన తర్వాత స్వల్పమైన చప్పిడి ప్రసాదం సంటి  ఈ సంధి రెండు సేవలు మధ్యకాలం  మోనో సంధి అంటారు  అప్పుడు సప్పిడి ముద్ద కొట్టి అన్నం నైవేద్యం సమర్పిస్తారు ఆ అన్నం తీసుకున్న వారు ఇంటికి పోయి కూరలు వండుకొని కలుపుకొని తినాలి మునుపు సత్రాలకు రామానుజ పూటలకు ఈ చప్పిడి ముందర ఇచ్చేవారు ఆలయంలో కూరలు తయారు చేయడం కుదరదు కదా అందుకని ఈ ఏర్పాట్లు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం