ఏక్ భారత్ శ్రేష్ట భారత్ క్యాంపుకు ఎంపికైన కేఎన్ఆర్ ఎన్సిసి నేవల్ క్యాడెట్లు
  10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సిసి నెల్లూరు  లెఫ్ట్నెంట్ కమాండర్  మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొడంగవే ఆదేశాల మేరకు  15 జూన్ 2024 నుంచి 24 జూన్ 2024 వరకు పది రోజుల పాటు గుంటూరులోని  కే ఎల్  యూనివర్సిటీ నందు జాతీయ స్థాయిలో నిర్వహించ నున్న ఏక్  భారత్ శ్రేష్ఠ భారత్  ఎన్  సీసీ శిక్షణా శిబిరానికి   నెల్లూరులోని  భక్తవత్సల నగర్  కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల  నేవల్ ఎన్సిసి నుంచి ప్రతిభావంతులైన  షేక్ సాధిక ఫిర్దోస్, కాకాణి  భవ్య శ్రీ  అను ఇద్దరు ఎన్ సి సి కేడేట్లను   ఎంపికచేశామని  ఆ పాఠశాల సెకండ్ ఆఫీసర్ మరియు అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం విజయ్ ప్రకాష్ రావు కేడేట్లను అభినందించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని  ఆకాంక్షించారు.
ఈ శిక్షణా శిభిరంలో  దేశభక్తి, జాతీయ సమైక్యత,దేశ సాంస్కృతిక వైభవం, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపద, కళలు, క్రీడలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా శిభిరంలో ఆరు వందల మంది ఎన్ సి సి కేడేట్లు వివిధ రాష్ట్రాలనుంచి హాజరుకానున్న  ప్రతిష్టాత్మాకమైన ఈ శిక్షణా శిభిరానికి మా పాఠశాల  కేడేట్లు ఎంపికవ్వడం మాకెంతో గర్వకారణమని పాఠశాల  ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్ రావు అన్నారు.
===================
 సెకండ్ ఆఫీసర్  గుండాల  నరేంద్ర బాబు 
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి 
కే ఎన్ ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల 
బి. వి. నగర్, నెల్లూరు 
సెల్ :9493235992
🌹🙏🌹

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం