10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సిసి నెల్లూరు లెఫ్ట్నెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొడంగవే ఆదేశాల మేరకు 15 జూన్ 2024 నుంచి 24 జూన్ 2024 వరకు పది రోజుల పాటు గుంటూరులోని కే ఎల్ యూనివర్సిటీ నందు జాతీయ స్థాయిలో నిర్వహించ నున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎన్ సీసీ శిక్షణా శిబిరానికి నెల్లూరులోని భక్తవత్సల నగర్ కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల నేవల్ ఎన్సిసి నుంచి ప్రతిభావంతులైన షేక్ సాధిక ఫిర్దోస్, కాకాణి భవ్య శ్రీ అను ఇద్దరు ఎన్ సి సి కేడేట్లను ఎంపికచేశామని ఆ పాఠశాల సెకండ్ ఆఫీసర్ మరియు అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం విజయ్ ప్రకాష్ రావు కేడేట్లను అభినందించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ శిక్షణా శిభిరంలో దేశభక్తి, జాతీయ సమైక్యత,దేశ సాంస్కృతిక వైభవం, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపద, కళలు, క్రీడలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా శిభిరంలో ఆరు వందల మంది ఎన్ సి సి కేడేట్లు వివిధ రాష్ట్రాలనుంచి హాజరుకానున్న ప్రతిష్టాత్మాకమైన ఈ శిక్షణా శిభిరానికి మా పాఠశాల కేడేట్లు ఎంపికవ్వడం మాకెంతో గర్వకారణమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్ రావు అన్నారు.
===================
సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి
కే ఎన్ ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల
బి. వి. నగర్, నెల్లూరు
సెల్ :9493235992
🌹🙏🌹
ఈ శిక్షణా శిభిరంలో దేశభక్తి, జాతీయ సమైక్యత,దేశ సాంస్కృతిక వైభవం, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వ సంపద, కళలు, క్రీడలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణా శిభిరంలో ఆరు వందల మంది ఎన్ సి సి కేడేట్లు వివిధ రాష్ట్రాలనుంచి హాజరుకానున్న ప్రతిష్టాత్మాకమైన ఈ శిక్షణా శిభిరానికి మా పాఠశాల కేడేట్లు ఎంపికవ్వడం మాకెంతో గర్వకారణమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్ రావు అన్నారు.
===================
సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు
10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి
కే ఎన్ ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల
బి. వి. నగర్, నెల్లూరు
సెల్ :9493235992
🌹🙏🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి