ప్రకృతి పరిచింది పచ్చని పట్టు పరుపులను. అవి పల్లె సిమలా? అవునుపవిత్ర ధామములే.కొన్ని వడ్ల గింజలుఉద్భిన్నమైనింపాయి రైతుఇంటిని, ప్రజలకడుపులను. ఎంతటి గొప్పపని!ఇంటింటా వెల్లి విరిసింది సంక్రాంతి. క్రాంతి. పల్లెకంతాపండుగా రుచులతోభోగి, భోగాలతోపెద్ద పండుగ, పెద్దల దీవెనలతో, కనుమ ,హనుమను బోలినపశుసంపదతోపల్లెలు మరు మల్లెల వలె తెల్లగా, చల్లగా వర్ధిల్లాలి.నైగమాలలో దొరకని శాంతి, జనపదాలలోసమకూరాలి.కల్లాకపటం ఎరుగనిపల్లె ప్రజ చల్లగుండాలి.
పల్లె బాగుంటేనే ప్రపంచ శాంతి. ;- డా. సి వసుంధర, చెన్నై. - సెల్.09790878439
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి