గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకావిష్కరణ
 శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు ఎగురవేశారు
----------
ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ బూడిద సంతోష్ కుమార్ పైసక్కి చంద్రశేఖరం యిసై సౌజన్యవతి బొమ్మాళి నాగేశ్వరరావు కుదమ తిరుమలరావు 
-------
సర్పంచ్ ఎద్దు చామంతమ్మ 
ఉప సర్పంచ్ డోల చిన్నారావు 
పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బలగ రజనీ కుమారి 
వైస్ చైర్మన్ గేదెల తేజేశ్వరరావు
మాజీ ఎస్ ఎం సి ఛైర్మన్ కొర్లాన సురేష్ 
కమిటీ సభ్యులు దామోదర మమతా శివ 
తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు