హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో ఈనెల 4వ తేది మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు కందాళ పద్మావతి రచించిన " హృది స్వప్నం " పుస్తకావిష్కరణ కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు డా. నాలేశ్వరం శంకరం, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫోరం సభ్యులు డా.చిటికెన కిరణ్ కుమార్, ప్రముఖ కవయిత్రి వురిమల్ల సునంద లు విచ్చేయుచున్న సందర్భంగా సాహితీ మిత్రులందరికి ఆహ్వానం.
-
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి