మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు

  శ్లోకం; 
కామం,క్రోధం,లోభం,మోహం
త్యక్త్వా  ఆత్మానం భావయ కో అహం 
ఆత్మజ్ఞాన విహీనమూఢా:
తే  పచ్యంతే నరకనిగూఢాః !!
            

భావం:
కామమును,క్రోధమును,లోభమును,మోహమును, విడిచినచో అనగా మనసు నందలి వికారములను త్యజించినచో జీవుడు "సోహం" భావం ద్వారా అనగా ఆ పరమాత్మయే నేను,అను నిశ్చయము ద్వారా తన ఆత్మను  చూడగలుగుచున్నాడు.అట్టి ఆత్మజ్ఞానము లేనివారు అజ్ఞానులు నరకమున బడి నానా బాధలను పొందుదురు. ఈ శ్లోకమును భారతీయాచార్యులు వారు చెప్పిరి.                       ********

కామెంట్‌లు