శ్లోకం; యోగరతోవా భోగరతోవా
సంజ్గరతో వా సజ్గవిహీనః !
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి.నందతి,నందత్యేవ !!
భావం: ఎవరి యొక్క చిత్తము పరబ్రహ్మము (ఆత్మ) నందు నిలకడ కలిగి ఉండును అట్టివాడు
యోగ యుక్తుడుగా ఉండి నను, భోగయుక్తుడుగా ఉండి నను, సంగయుక్తుడుగా ఉండినను, సంగ రహితునిగా ఉండినను, ఆనందమునే ముమ్మాటికి పొందుచుండును. ఈ శ్లోకమును ఆనంద గిరి ఆచార్యులవారు చెప్పారు.
******
మోహ ముద్గరం;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి