మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు

 శ్లోకం;   కస్త్వం ‌ కోఅహం  కుత  ఆయాతః
కా  మే  జనని కో  మే  తాతః !
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా  స్వప్న విచారం !

భావం: నీవు ఎవరు? నేనెవరిని? మనం ఎక్కడి నుంచి వచ్చాము? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? అని ఈ ప్రకారముగా సంసారంను గూర్చి విచారించి, ఇది అంతయు కలవలే అసత్యమని తెలుసుకొని ఆ యా దేహాది పదార్ధములపై వ్యామోహమును విడనాడి సత్యమగు పరమాత్మను ఆశ్రయించవలెను. ఈ శ్లోకమును 
సురేంద్రాచార్యుల వారు చెప్పిరి !
            ********

కామెంట్‌లు