శ్లోకం;
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీ పతి రూపమజస్రం !
నేయం సజ్జన సంగే. చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం !!
భావం! భగవద్గీతను, విష్ణు నామములను, గానం చేయవలెను. భగవంతుని స్వరూపమును ఎల్లప్పుడు ధ్యానము చేయవలెను. సత్సాంగత్యమందు చిత్తమును ప్రవేశ పెట్టవలెను. బీదలకు దానధర్మములను చేయవలెను..ఈ శ్లోకమును సమతచార్యులవారు చెప్పిరి.
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి