మోహముద్గరం:- కొప్పరపు తాయారు

శ్లోకం:  
శత్రౌ  మిత్రే  పుత్రే  బంధౌ       
మా కురు యత్నం విగ్రహ సంధౌ ! 
సర్వస్మిన్నపి  పశ్యత్మానం 
సర్వత్రో త్సృజ భేదం జ్ఞానమ్ !
భావం: శత్రువుతో గాని, మిత్రునితో గాని పుత్రునితో గాని, బంధువులతో గాని,కలహాదులకు ప్రయత్నించకు, అందరి యందును ఆత్మనే చూడు.భేదరూపమైన  అజ్ఞానమును  సర్వత్ర త్యజించి వేయుము. ఈ శ్లోకమును శ్రీశంకరాచార్యులు వారు చెప్పిరి.

                     ********

కామెంట్‌లు