శ్రీ గురు గీత లోని శ్లోకాలు:
చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః
నిమిషార్ధార్ధపాదాద్వా యద్వాక్యాద్వై విలోక్యతే
స్వాత్మానం స్థిరమా ధత్తే తస్మై శ్రీ గురవే నమః
రోజు రాత్రి దాసగణుఒక సంత్ నామదేవ్ యొక్క జీవిత చరిత్రను హరి కధ గానం చేస్తుండగా ఒక ఆసక్తికరమైన కధ చెప్పాడు. ఒకసారి నామదేవుడు భోజనం చెస్తుండగా ఒక కుక్క వచ్చి అతని ముందున్న పళ్ళెం నుండి ఒక రొత్తెను నోట కరుచుకొని పారిపోయింది. వెంటనే నామదేవుడు నెయ్యి వున్న గిన్నె తిసుకొని “ దేవా ! ఎండు రొట్టెను తినవద్దు, దయచెసి ఈ నెయ్యిలో ఆ రొట్టె ముక్కను ముంచుకొని తిను”అంటూ వెంటబడ్డాడు.
నిజమైన భక్తుల ప్రవర్తన ఎంత ఆదర్శకరంగా వుంటుందో ఈ సంఘతన ద్వారా మరొకసారి నిరూపితమయ్యింది.
మర్నాడు మాధవ్ అడ్కర్ భక్త లీలామృతం అనే గ్రంధం చదువుతూ అందులోని శ్లోకాలను అందరికీ వివరిస్తుండగా అందులో నామదేవునికి సంబంధించిన పై సంఘటన వచ్చింది. వాటిని శ్రద్ధగా ఆలకించిన భక్త మహాశయులకు బాబా యొక్క ఉపదేశం గుర్తుకు వచ్చి అది వారి హృదయాలలో బలంగా నాటుకొని పోయింది.
మరొక సందర్భం లో శ్రీ సాయినాధులు భోజనం చేస్తుండగా ఒక కుక్క వచ్చి మజ్జిగ వున్న గిన్నెలో మూతి పెట్టి కొంత మజ్జిగ తాగి వెళ్ళిపోయింది. బాబా పక్కనే కుర్చొని వున్న ఫకీర్ బబా అనువాడు ఆ మజ్జిగ గిన్నెను తీసుకొని మజ్జిగ పారబోస్తుండగా శ్రీ సాయి అతనిని వెంటనే వారించారు.
ఆకలితో వున్న ఆ కుక్క ఎంగిలి పడినంత మత్రాన ఆ మజ్జిగ అపవిత్రం అవబోదు. దానితో పులుసు చేయించి తిసుకురా” అని ఫకీర్ ను ఆజ్ఞాపించారు. అయిష్టంగానే ఫకీర్ బాబా వెళ్ళి మజ్జిగ పులుసు చేసి తిసుకురాగా శ్రీ సాయి దానిని అందరికీ పంచడమే కాకుండా దానిని ఎంతో ప్రీతితో తిన్నారు.
సకల జంతు జీవజాలం మన సహోదరులేనన్న సత్యాన్ని శ్రీ సాయి తన చేతల ద్వారా మరొక్కసారి నిరూపించారు.
చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః
నిమిషార్ధార్ధపాదాద్వా యద్వాక్యాద్వై విలోక్యతే
స్వాత్మానం స్థిరమా ధత్తే తస్మై శ్రీ గురవే నమః
రోజు రాత్రి దాసగణుఒక సంత్ నామదేవ్ యొక్క జీవిత చరిత్రను హరి కధ గానం చేస్తుండగా ఒక ఆసక్తికరమైన కధ చెప్పాడు. ఒకసారి నామదేవుడు భోజనం చెస్తుండగా ఒక కుక్క వచ్చి అతని ముందున్న పళ్ళెం నుండి ఒక రొత్తెను నోట కరుచుకొని పారిపోయింది. వెంటనే నామదేవుడు నెయ్యి వున్న గిన్నె తిసుకొని “ దేవా ! ఎండు రొట్టెను తినవద్దు, దయచెసి ఈ నెయ్యిలో ఆ రొట్టె ముక్కను ముంచుకొని తిను”అంటూ వెంటబడ్డాడు.
నిజమైన భక్తుల ప్రవర్తన ఎంత ఆదర్శకరంగా వుంటుందో ఈ సంఘతన ద్వారా మరొకసారి నిరూపితమయ్యింది.
మర్నాడు మాధవ్ అడ్కర్ భక్త లీలామృతం అనే గ్రంధం చదువుతూ అందులోని శ్లోకాలను అందరికీ వివరిస్తుండగా అందులో నామదేవునికి సంబంధించిన పై సంఘటన వచ్చింది. వాటిని శ్రద్ధగా ఆలకించిన భక్త మహాశయులకు బాబా యొక్క ఉపదేశం గుర్తుకు వచ్చి అది వారి హృదయాలలో బలంగా నాటుకొని పోయింది.
మరొక సందర్భం లో శ్రీ సాయినాధులు భోజనం చేస్తుండగా ఒక కుక్క వచ్చి మజ్జిగ వున్న గిన్నెలో మూతి పెట్టి కొంత మజ్జిగ తాగి వెళ్ళిపోయింది. బాబా పక్కనే కుర్చొని వున్న ఫకీర్ బబా అనువాడు ఆ మజ్జిగ గిన్నెను తీసుకొని మజ్జిగ పారబోస్తుండగా శ్రీ సాయి అతనిని వెంటనే వారించారు.
ఆకలితో వున్న ఆ కుక్క ఎంగిలి పడినంత మత్రాన ఆ మజ్జిగ అపవిత్రం అవబోదు. దానితో పులుసు చేయించి తిసుకురా” అని ఫకీర్ ను ఆజ్ఞాపించారు. అయిష్టంగానే ఫకీర్ బాబా వెళ్ళి మజ్జిగ పులుసు చేసి తిసుకురాగా శ్రీ సాయి దానిని అందరికీ పంచడమే కాకుండా దానిని ఎంతో ప్రీతితో తిన్నారు.
సకల జంతు జీవజాలం మన సహోదరులేనన్న సత్యాన్ని శ్రీ సాయి తన చేతల ద్వారా మరొక్కసారి నిరూపించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి