శ్రీ శంకరాచార్య విరచిత మనీషా పంచకం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్పుటతరా యా సంవదుజ్జృమ్భతే
  యా బ్రహ్మాది పీలికాంత్తానుషూ ప్రోతకాం.
  శైవహాం న చ  దృశ్య వస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే 
  చ్చాండాలోస్తు  స  తు ద్విజోస్తు గురు రిత్యేషా
  మనీషా మమ !

భావం: మేల్కొనే సమయంలో, కలలో, మరియు గాఢనిద్రలో, వాటి ప్రకాశాన్ని కలిగించేది అదే అని అర్థం చేసుకుంటారు. దీని ద్వారా సృష్టికర్త నుండి చీమల వరకు,వాటిలోని జీవ నిప్పురవ్వ అయినది.అది వాటి ప్రకాశాన్ని సృష్టిస్తుంది. మొత్తం విశ్వానికి సాక్షి. ఈ చైతన్యంలో దృఢంగ స్థిరపడిన నేను మాత్రమే
"కనిపించే"వస్తువులు కాదు. అలాంటి వ్యక్తి ఉంటే అతను చండాలడైనా లేదా బ్రాహ్మణుడైన అలాంటి వ్యక్తి నిజంగా గురువుగాఉండటానికి అప్పుడు ఇది నాదృఢవిశ్వాసం !
                            _____

కామెంట్‌లు