శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో చేరేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి 20 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను 26న వెబ్సై ట్లో ఉంచుతామని, 27 నుంచి 31వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఇంటర్మీడియట్ గ్రూప్ లు: MPC, Bi.P.C,CEC, MEC
దరఖాస్తు ఫీజు: ఉచితం (ఎలాంటి ఫీజు లేదు)
http:// 183.82.97.97/mstg/1stYearAdmin/Create. ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ గ్రూప్ లు: MPC, Bi.P.C,CEC, MEC
దరఖాస్తు ఫీజు: ఉచితం (ఎలాంటి ఫీజు లేదు)
http:// 183.82.97.97/mstg/1stYearAdmin/Create. ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి