జాత్యాంహకారం అధికమైతాము చెప్పినదే వేదమనిఆత్మగౌరవానికి భంగం కలిగితేతప్పక మేము మనుషులమే యని పోరాడుఅవినీతి అక్రమాలతోసమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్ననయవంచకులను ఎదురించుజాతి గౌరవాన్ని దెబ్బతీసే వారి ఆగడాలనుసిరి వెన్నెల చెప్పినట్లునిగ్గుతీసి అడుగు ఈ. సిగ్గులేని సమాజాన్ని అనిధైర్యంగా ప్రశ్నించు.నలుగురి మంచికోసంఎక్కడ చెడు ఉన్నా యుక్తాయుక్త విచక్షణ ఉన్నఓ మనిషీ ధైర్యంగా ప్రతిఘటిస్తేనీవు అవుతావు ఆదర్శ మనీషివి....!!.........................
న్యాయం కోసం పోరాడు:- కవిమిత్ర,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి