విశ్వ తేజం బాలల కథల పుస్తకం

 సిద్దిపేట జిల్లా, అనంత సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన ఏడవ తరగతి విద్యార్థి బి.విశ్వతేజ వ్రాసిన 18 కథలతో కూడిన "విశ్వ తేజం " అనే బాలల కథల పుస్తకం అతి త్వరలోనే ఆవిష్కరణ అవుతుందని పుస్తక సంపాదకులు భైతి దుర్గయ్య అన్నారు.ఈ కథలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయని, అందులో కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయని అన్నారు.
కామెంట్‌లు